Dokka.MANIKYA varaprasad
official page
ఈరోజు 8-10-23 న తాడికొండ నియోజకవర్గం, తాడికొండ గ్రామంలో మల్లంపాటి శేషి రెడ్డి గారి భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించిన గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, మరియు పార్టీ నాయకులు.
ఈరోజు 8-10-23 న విజయవాడలో జరిగిన " అర్జున అవార్డు పొందిన బ్యాట్మెంటన్ క్రీడాకారులను అభినందిస్తున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు.
ఈరోజు 7-10-23 న తాడికొండ నియోజకవర్గం, తుళ్లూరు మండలం, వెంకటపాలెం లో గల టీటీడీ వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించి, అనంతరం ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, మరియు పార్టీ నాయకులు.
2-10-23 న గుంటూరు, బ్రాడీపేట సిపిఎం హాల్లో జరిగిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా " గాంధీ సిద్ధాంతాలు - నేటి ఆవశ్యకత" అనే సభలో # గాంధీ- సనాతనం - ఆధునికం # అనే అంశంపై మాట్లాడుతున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, ప్రముఖ రచయిత కల్లూరి భాస్కరం గారు, రాణి శివ శంకరశర్మ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు.
ఈరోజు 2-10-23 న తాడేపల్లి, సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పించిన గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జల వనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు గారు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పి రెడ్డి గారు, ఎంపీ సురేష్ గారు మరియు నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు 2-10-23 న గుంటూరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కార్యాలయంలో జరిగిన మహాత్మా గాంధీ జయంతి మహోత్సవంలో పాల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, గుంటూరు, కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు, షేక్ సాజీల గారు, కార్పొరేటర్ స్మిత పద్మజ గారు, అధ్యాపకుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మహిళ నాయకురాలు ఘనిగ ఝాన్సీ గారు, పిల్లి మేరీ గారు, ఎంపీపీ నర్గిస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మస్తాన్ వలి గారు, దాసరి జాన్ బాబు గారు పాల్గొన్నారు
ఈరోజు 2-10-23 న గుంటూరు, హిమనీ సెంటర్లో జరిగిన" మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి అనంతరం మీడియా వారితో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, ఎమ్మెల్యే ముస్తఫా గారు, మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు, షేక్ సజీల గారు, ప్రముఖ రచయిత కల్లూరు భాస్కర్ గారు మరియు నాయకులు జాన్ బాబు గారు, అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు బీసీ నాయకులు, షేక్ మస్తాన్ వలి గారు మరియు ఎం జె ఎస్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు 30-9-23 న ఒంగోలులో మాదిగ జన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మహాకవి గుర్రం జాషువా గారి 129వ జయంతి సభలో పాల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, పురపాలక శాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్ గారు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు గారు, ఎం జె ఎస్ ఎస్ ఒంగోలు శాఖ అధ్యక్షులు విజయ భాస్కర్ గారు, ప్రముఖ కవులు, రచయితలు కోయ కోటేశ్వరావు గారు, పసునూరి రవీందర్ గారు మరియు ఎం జె ఎస్ ఎస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు 30-9-23 న గుంటూరుజిల్లా, తాడికొండ నియోజకవర్గం, వెంకటపాలెం లో గల టీటీడీ వారి నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేసి, అనంతరం భక్తులకు అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని, మీడియాతో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మరియు పార్టీ నాయకులు
ఈరోజు 30-9-23 న విజయవాడలో జరిగిన" విశ్వబ్రాహ్మణుల ఐక్యవేదిక " సభలో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు.
ఈరోజు 29-9-23 న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో" ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ గారి సంతాప సభలో పాల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, గుంటూరు కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజు నారాయణ గారు, మహిళా నాయకురాలు నూరి ఫాతిమా గారు, కార్పొరేటర్ స్మితాపద్మజా గారు, నాయకులుమాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అత్తోట జోసెఫ్ గారు.
🙏ఆహ్వానం🙏
గుంటూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు రేపు 30.09.2023 ఉదయం 10.00 గంటలకు తుళ్లూరు మండలంలోని వెంకటపాలెం గ్రామమునందలి శ్రీవెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించెదరు.
తదుపరి వారి ఆధ్వర్యంలో అన్నదానం జరుగును.
కావున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈకార్యక్రమములో పాల్గొనవలసినదిగా కోరడమైనది.
గుంటూరు జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, గుంటూరు
ఈరోజు 28-9-23 న గుంటూరు, నగరంపాలెంలో జరిగిన మహాకవి జాషువా గారి129వ జయంతి వారోత్సవాల్లో పాల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా గారు హైకోర్టు అడ్వకేట్ గడ్డం ఎలీషా గారు,వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు జోసఫ్ గారు..
ఈరోజు 27-9-23 న గుంటూరు, బ్రాడీపేట సిపిఎం హాల్లో జరిగిన మహాకవి గుర్రం జాషువా గారి129వ జయంతి వారోత్సవాల్లో భాగంగా జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన " మహాకవి గుర్రం జాషువా జయంతి సభ " లో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, ఎమ్మెల్సీ లక్ష్మణ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం గారు, ప్రముఖ కవి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు.
Old photo
ఈరోజు 26-9-23 న గుంటూరు నగరంపాలెం లో జరిగిన మహాకవి గుర్రం జాషువా గారి 129 వ జయంతి వారోత్సవాల్లో భాగంగా" దళిత లిటరరీ ఫెస్టివల్ " అనే అంశంపై మాట్లాడుతున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, వైసీపీ సీనియర్ నాయకులు అత్తోట జోసఫ్ గారు, దాసరి జాన్ బాబు గారు మరియు మాదిగ జన సేవా సమితి నాయకులైన పెనపాటి మోహన్ రావు గారు, నానా రావు గారు, ఏపీపీ సునీల్ గారు, పరంగి సత్య రాజు గారు మరియు చుండూరు జాషువా గారు.
ఈరోజు 25-9-23 న గుంటూరు, హిందూ కాలేజీలో జరిగిన మహాకవి గుర్రం జాషువా గారి 129 వ జయంతి వారోత్సవాల్లో భాగంగా" మహాకవి జాషువా కి గుంటూరు కవుల నివాళి " అనే అంశంపై మాట్లాడుతున్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మరియుపెనుగొండ లక్ష్మీనారాయణ గారు, పాపినేని శివశంకర్ గారు, కొమ్మవరపు విల్సన్ రావు గారు, వల్లూరు శివప్రసాద్ గారు
ది.19-03-2023 ఉదయం 9 గంటలకు,గుంటూరు.
రియో సంస్థ ఆధ్వర్యంలో సామాన్యుడు శక్తివంతంగా ఎదగడానికి (STEP) నిర్వహించి న కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్, మాజీ మంత్రి వర్యులు, గుంటూరు జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు.
ఈ రోజు ది.17-03-2023 ఉదయం 9.00 గంటలకు,గుంటూరు నగరం.
ఫిరంగిపురం మండలం తక్కెల్లపాడు గ్రామ వాస్తవ్యులు మాజీ మున్సుబ్ మరియు హై కోర్ట్ అడ్వకేట్ సంజీవరెడ్డి గారి తండ్రి మార్పుల హనుమంత రెడ్డి గారు అస్వస్థ కు గురి అయ్యి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా వారిని పరామర్శించిన ప్రభుత్వ విప్, మాజీ మంత్రి వర్యులు, గుంటూరు జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Website
Address
Guntur
522236
3rd Line , Lakshmi Narshima Puram, Vengalayapalem, Nallapadu
Guntur, 522005
it's about all about our family, celebrations, brothers from another mother,but still we live as a
East Godavari Dist
Guntur, 533228
Giving hope to hopeless people by showing the love of Christ. It is part of the ministry of the apostle. Nani Babu Nelli from Jesus Christ Prayer House. You can visit our church we...
GUNTUR
Guntur, 500037
Aakalitho unnavaariki Annam pettadame akruthi SS foundation mukya uddesam
Mangalagiri Road
Guntur, 522509
సదా మీ సేవలో తులసీ రామ్ యర్రాకుల M.com,LLB , (
Rudra Charitable Trust Opposite New Subhani Hotel, Mirchi Yard Road
Guntur, 522001
This trust will do cremation to the unidentified dead bodies and also to those who died with COVID-19. This trust is of only friends. This trust will not charge for their service ...
Sri Ekula Nagaiah Memorial Disabled Service Society, Brahmanapalli Post, Piduguralla Mandal, Guntur District, India. Pincode :
Guntur, 522437
We the SENMDS is going to involve in the above said service through our NGO working with utmost devotion to reach every disabled, orphan and old age people. This is the first step ...