KVPS Guntur
ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన పోరాటాలు వర్ధిల్లాలి
హక్కులను చైతన్య యుతంగా పోరాడి సాధించుకోవచ్చని ప్రేరణనిచ్చిన సినిమా * #జై_భీమ్* స్ఫూర్తితో *కెవిపిఎస్ క్యాలెండర్* ముద్రించడం మంచి విషయమని
*డిబిఆర్ సి* రాష్ట్ర కన్వీనర్ *అల్లాడి దేవకుమార్* అన్నారు...... శనివారం ఉదయం బ్రాడీపేట లోని కెవిపిఎస్ కార్యాలయంలో క్యాలెండర్ ను *డి బి ఆర్ సి రాష్ట్ర కన్వీనర్ అల్లాడి దేవ కుమార్ మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు* ఆవిష్కరించడం జరిగినది.
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపియస్) ఆధ్వర్యంలో** రాజ్యాంగాన్ని కాపాడుకుందాం--దేశాన్ని రక్షించుకుందాం** అనే నినాదంతో ఏర్పాటు చేసిన 2021 క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న దళిత, గిరిజన ,మైనార్టీ, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘ నాయకులు...... పాల్గొన్న నాయకులు పాశం రామారావు, టి కృష్ణమోహన్, గోళ్ళ అరుణ్ కుమార్, మేడికొండ సునీల్, కర్రాహనోకు బెంజిమెన్ ,మురికిపూడి దేవ పాల్, బి సురేష్, ఎం రవి, నీలాంబరం, చిష్టి, బి లక్ష్మణ్ రావు. పాల్గొన్న నాయకులందరికీ కెవిపిఎస్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక విప్లవ అభినందనలు 🙏🙏🙏
కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తూ ,... రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన # #టాక్టర్స్ ,వాహనాల ర్యాలీకి # # వెళుతూ🚒🚒
ఎస్సీ కార్పోరేషన్ పెండింగు రుణాలు ఇవ్వాలని , బెస్ట్ అవెల్ బుల్ స్కూల్స్ స్కీం అన్ని తరగతులకు వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పినిపే విశ్వరూప గారిని కలసిన కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, రాష్ట్ర సహాయ కార్యదర్శి టి కృష్ణ మోహన్, డివైయఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి బి లక్ష్మణరావు, బాధితులు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు
*దళిత ,గిరిజన బిడ్డలకు నాణ్యమైన చదువులు అందిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (BAS )రద్దును నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగినది.బెస్ట్ అవైలబుల్ స్కీమును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.దళిత, గిరిజన ప్రజాసంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు.🙏
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం లోని నిజాంపట్నం మండలం లో పసుమర్తి పాలెం గ్రామానికి చెందిన దళితుడైన రాజారత్నం పై బిసి కులానికి చెందిన అతను దాడి చేసి హత్య చేయబోయిన అతను ను **పది రోజులు **అవుతున్నా అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని,వెంటనే ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు అయిన ఎంపీ నందిగామ సురేష్ ,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ,స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, బాధిత కుటుంబాన్నిపరామర్శించి , భరోసా ఇవ్వాలని ,గుంటూరు లో చికిత్స పొందుతున్న బాధతుడు కి తక్షణం ప్రభుత్వం సహాయం చేయాలని... కెవిపిఎస్ ,దళిత ప్రజాసంఘాలు డిమాండ్... ఈరోజు గుంటూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఉదయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుడు రాజారత్నం, అతని బంధువులను .....................కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), దళిత, ప్రజాసంఘాలు నాయకులు.. టి కృష్ణ మోహన్, రమేష్ రాంజీ, బి. వీరస్వామి, కొండలరావు, కిరణ్, పరామర్శించడం జరిగినది . జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పరామర్శించాలని కోరారు.. అనంతరం బాపట్ల డి ఎస్ పి గారికి తో ఫోన్లో సమాచారం అడగటం జరిగింది , నిందితుడిని వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది..
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం లోని నిజాంపట్నం మండలం లో పసుమర్తి పాలెం గ్రామానికి చెందిన దళితుడైన రాజారత్నం పై బిసి కులానికి చెందిన అతను దాడి చేసి హత్య చేయబోయిన అతను ను **పది రోజులు **అవుతున్నా అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని,వెంటనే ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు అయిన ఎంపీ నందిగామ సురేష్ ,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ,స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, బాధిత కుటుంబాన్నిపరామర్శించి , భరోసా ఇవ్వాలని ,గుంటూరు లో చికిత్స పొందుతున్న బాధతుడు కి తక్షణం ప్రభుత్వం సహాయం చేయాలని... కెవిపిఎస్ ,దళిత ప్రజాసంఘాలు డిమాండ్... ఈరోజు గుంటూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఉదయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుడు రాజారత్నం, అతని బంధువులను .....................కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), దళిత, ప్రజాసంఘాలు నాయకులు.. టి కృష్ణ మోహన్, రమేష్ రాంజీ, బి. వీరస్వామి, కొండలరావు, కిరణ్, పరామర్శించడం జరిగినది . జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పరామర్శించాలని కోరారు.. అనంతరం బాపట్ల డి ఎస్ పి గారికి తో ఫోన్లో సమాచారం అడగటం జరిగింది , నిందితుడిని వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది..
ఈరోజు తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయం లో ఎం డి ఆఫీస్ ముందు 2017 -18 సంవత్సరంలో పెండింగ్ లో ఉన్న Nsfdc, Nskfdc రుణాలు ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా లబ్ధిదారులతో ఆఫీస్ ముట్టడి kvps ఆధ్వర్యంలో చేయడం జరిగినది....
*** అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్ లు తులసి రెడ్డి గారు, కోటేశ్వరావు గారు, వచ్చి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తీసుకుని....
*** త్వరలోనే రుణాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగినది
దేశవ్యాప్తంగా # #దళితులు, మహిళలపై # #జరుగుతున్న దాడులను అరికట్టాలని దేశవ్యాప్తంగా నిరసన లో భాగంగా ఈరోజు గుంటూరులోని శంకర విలాస్ సెంటర్ లో నిరసన కార్యక్రమం జరిగినది...
గుంటూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పెండింగ్ లో ఉన్న 2017-18 Nsfdc/Nskfdc రుణాలు ఇవ్వాలని కోరుతూ... నిరసన కార్యక్రమం ..కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ మాల్యాద్రి ,కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పాశంరామారావు గారు , పాల్గొని ప్రసంగించారు....ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు కి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది..
ఎస్సీ కార్పొరేషన్ పెండింగ్ రుణాలు" # nsfdc, Nskfdc, # #వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది... సోమవారం నాడు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద జరిగే ఆందోళనల్లో జిల్లాలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము...
ఈరోజు కెవిపిఎస్ ,ఐద్వా, డివైఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దళితులు మహిళలపై దాడులను అరికట్టాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగినది.... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హ(తాస్ లో దళిత బాలిక అత్యాచార ఘటనపై వైఎస్ఆర్ సిపి -తెలుగుదేశం పార్టీలు తమ వైఖరిని తెలపాలని,, రాజ్యాంగ పరిరక్షణ కోసం ,లౌకిక విలువలు కాపాడుకోవడం కోసం ,దళితులు, మహిళలు పై దాడులను అరికట్టడం కోసం విస్తారమైన వేదిక ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది...
బాధితుడు చేతకానివాడుగా, బాధించేవాడే హీరోగా, అదే పరువుగా భావించడం మనసమాజంలో అత్యంత సహజమైపోతుంది.
నేను ఎవడినైనా కొడితే ఆ కొట్టించుకున్నవాడి వెనక ఉండి నన్ను ఎదిరించాల్సిన సమాజం, దెబ్బలు తిన్నవాడ్ని చూసి నవ్వుతుంది. కొట్టిన నన్ను బలవంతుడిగా చూసి ఏం కొట్టాడ్రా అని glorify చేస్తుంది.
గ్యాంగ్ రేప్ కి గురై నాలుక చీలిపోయి, వెన్నుముక చిట్లిపోయి నాడీ వ్యవస్థ దెబ్బతిని 15రోజుల పాటు పోరాడి ఓడిన 19ఏళ్ల అమ్మాయి ఆఖరి చూపులు ఆ తల్లిదండ్రులకు బంధువులకు దక్కకుండా వాళ్ళని ఇంట్లో బంధించి మరీ అర్ధరాత్రి 2:30కు దహనసంస్కారాలుగావించిన UP పోలీస్ వీరగాథ చరిత్రకెక్కాలి.
బాధితులను నిందితుల లెక్క, నిందితులేమో హీరోల లెక్క కాపాడబడుతున్నచోట ఇలాంటి వీరగాధలు ఇంకెన్ని వినపడతాయేమో..
NCRB డేటా ప్రకారం 2018లో ఉత్తరప్రదేశ్ లో 4322 అంటే సుమారు రోజుకి 12 మంది రేప్ కి గురైతే 2019 లో దాన్ని ఇంకో 10శాతం పెంచుకున్నారు. సొంత డబ్బుతో oxygen సీలిండర్స్ పెట్టిన ఖాఫీల్ ఖాన్ బయటికివచ్చాక పగతీర్చుకోవడానికి UAPA చట్టాన్ని ప్రయోగించి మరీ లోపలేసిన సింహానికి ఈ రేప్ కేసులు పెద్ద ముఖ్యం కాకపోవడం విశేషమేమి కాదు
దళితుల సమస్యల పరిష్కారం కోసం.. కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళితుల రక్షణ యాత్ర ను తాడేపల్లి మండలంలో.. కుంచనపల్లి గ్రామంలో బైక్ యాత్ర ను ప్రారంభిస్తున్న రైతు సంఘం నాయకులు వెంకట్ రెడ్డి గారు.. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులను అరికట్టాలని, ముఖ్యమంత్రి అధ్యక్షతన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ,ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను నియమించాలని, జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫార్సును అమలు చేయాలని డిమాండ్..
*కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళితులపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ""దళితుల రక్షణ యాత్రను """సిఐటియు జిల్లా కార్యదర్శ కె నళీనీకాంత్ ప్రారంభించడం జరిగింది.. యాత్ర ఇన్నర్ రింగ్ రోడ్డు లోని ప్రగతి నగర్ నగర్, శారదా కాలనీ, పాత గుంటూరు ఏరియా లో జరుగుతుంది
జోహార్ భగత్ సింగ్
ఈరోజు గుంటూరులో గుర్రం జాషువా గారి 125వ జయంతి సందర్భంగా # కెవిపిఎస్, ప్రజానాట్యమండలి, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం , ఆధ్వర్యంలో జరిగిన ఆన్లైన్ సభ,... ఈ సందర్భంగా 2020 జాషువా పురాష్కారాలను పొందిన సినీగేయరచయిత శ్రీ చంద్రబోస్ మరియు శ్రీమతి. ఓల్గా గార్ల కు అభినందనలు.
*కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళితులపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా ఈ నెల సెప్టెంబర్ 28 ,29, 30, అక్టోబర్ 1 వరకు "" "దళితుల రక్షణ యాత్రను """జయప్రదం చేయాలని కోరుతూ గుంటూరు బ్రాడీపేట లోని కెవిపిఎస్ కార్యాలయంలో&& కరపత్రం విడుదల చేయడం జరిగింది &&...
ముఖ్యమంత్రి పక్కన ఫ్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రి కదా కూర్చోవాలి...? తిరుమలలో సీఎం జగన్ పర్యటనలో దళిత ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి కి కనీసం కుర్చీ కూడా లేకపోవడంతో నిలబడి ఉన్నారు..
#అన్నం_పెట్టే_రైతుకు_ఉరితాడు_పేనుతున్నారు_పాలకులు.. #ప్రజలపైన_ధరల_భారాలు_మోపుతున్నారు_కార్పొరేట్లు..... మోడీ ప్రభుత్వం తేస్తున్న వ్యవసాయ సంస్కరణల బిల్లును వ్యతిరేకిద్దాం✊✊
దళితులపై దాడులను అరికట్టాలని, సీఎం ,కలెక్టర్ ,తాసిల్దార్ అధ్యక్షతన వెంటనే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరపాలని ,,,ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చైర్మన్ , సభ్యులను నియమించాలని ... రాష్ట్ర వ్యాప్తంగా జరిగే # #దళితుల రక్షణ యాత్ర # #ను జయప్రదం చేయండి..
#పోరాటాల_ద్వారానే_హక్కులు_పునరుద్ధరించబడ్డాయి
#వర్ధిల్లాలి_ఆత్మగౌరవ_పోరాటాలు
# #ఈరోజు గుంటూరులోని లాడ్జ్ సెంటర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద && # # # # # # # కె వి పి యస్ , మరియు దళిత, గిరిజన ప్రజాసంఘాల ₹₹ ఆధ్వర్యంలో # #నిరసన # # # #బాపట్ల మండలం మరి ప్రోలు వారి పాలెం దళిత యువతి ని అసభ్యంగా మాట్లాడటం ,..దళిత యువకుడు ని కొట్టడాని నిరసిస్తూ... దళితులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని ,,అలాగే జిల్లా కలెక్టర్ , ఎస్పీ గారు కూడా వెంటనే దళితవాడ ను సందర్శించాలని డిమాండ్ చేస్తూ , దాడి చేసిన 30 మందిని అరెస్టు చేయాలని, కేసు రాజీ కోసం కృషి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ,,రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దాడులను ఖండిస్తూ, మ(రి పోలు వారి పాలెం దళితవాడకు అండగా ఉండాలని కోరుతూ..... నిరసన కార్యక్రమం జరిగినది...
ఈనెల 27 వ తేదీన గుర్రం జాషువా 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా @@గుర్రం జాషువా కవితా పురస్కార ప్రదానోత్సవం@@ ఆన్లైన్ సభ @@నుజయప్రదం చేయాలని # #కెవిపిఎస్ ,ప్రజానాట్యమండలి, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు గారు, దళిత, ప్రజాసంఘాల నాయకులతో #పోస్టర్ ఆవిష్కరణ # # చేయడం జరిగింది.
#ప్రతిఘటన_చిహ్నం_బిల్కిస్_దాది
2020 లో టైమ్ యొక్క అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో 82 ఏళ్ల వయసులో CAA, NRC, కి వ్యతిరేకంగా ఢిల్లీ నడివీధుల్లో మహిళలతో ఉద్యమాన్ని నిర్వహించిన షాహీన్ బాగ్ నిరసనకారురాలు బిల్కిస్ దాది స్థానం పొందారు . బిల్కిస్ దాది జయహో KVPS మీకు అభినందనలు తెలుపుతుంది
మిత్రులకు ఆహ్వానం ఈరోజు 24.9.2020 తేదీన ఉదయం 10 గంటలకు నగరంపాలెం, కలెక్టరేట్ ఆఫీస్ రోడ్డు నందుగల గుర్రం జాషువా విగ్రహం వద్ద KVPS, ప్రజానాట్యమండలి,గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే గుర్రం జాషువా 125వ జయంతి సభ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కె. యస్. లక్ష్మణ్ రావు మరియు ఇతర దళిత సంఘాల నాయకులు పాల్గొంటారు.
ఇట్లు
టి. కృష్ణ మోహన్ KVPS జిల్లా కార్యదర్శి ,గుంటూరు .
#ప్రేమ_జంటకు_అండగా.....
ప్రేమ వివాహం చేసుకున్న ప్రేమజంటను కులం, పేరుతో విడదీయాలని బెదిరింపులు, కిడ్నాప్ లకు పాల్పడిన పోలీసులు, అమ్మాయి తండ్రి నుండి, రక్షణ కల్పించాలని #మాల_మహానాడు లను ఆశ్రయించిన గుంటూరుకు చెందిన దళిత యువకుడు దిలీప్ కుమార్ కు అండగా నిలిచి అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డి గారి తో చర్చలు జరిపి కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంటకు రక్షణ కల్పించడం జరిగింది....
Make it succes
#చదవండి
Click here to claim your Sponsored Listing.
Category
Contact the organization
Telephone
Website
Address
Guntur
Gundarao Pet
Guntur, 522OO4
యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ - గుంటూరు రజతోత్సవ సంబరాల వేదిక
Dr. No 25-22-493/90, Ramaiah Nagar
Guntur, 522004
We dream, and work with infallible determination and purpose towards achieving a brighter tomorrow. We determine to work towards establishment of old age homes, Orphanages. We also...
Nallapadu-Guntur Road
Guntur, 5220004
AMMA CHARITABLE TRUST,Guntur was established by Sri Swamy Gnana Prasanna Giri with the holy blessings and support of all the human beings in the year 1994 for giving best services ...
Guntur, 522019
Swéccha is a group formed by few MBBS students, which aims at organizing Free Medical Camps for school students majorly from backward areas and government schools.
ZP Compound
Guntur, 522004
The Indian Red Cross Society (IRCS) is a voluntary humanitarian organization to protect human life and health based in India. It is part of the International Red Cross and Red Cres...
Koyavari Street
Guntur, 522017
Welcome to the Official Page of Shree Raja mathangeeshwaree P*etham. Shree Raja Mathangeeshwaree P*e
Guntur, 522004
Bishop chowdari chukka Orphanage and organization
Seventh Day Adventist Church
Guntur
The Advent Cry Media Ministry aims to proclaim the final message, to the Church aided by the Latter
Guntur
#donate_and_share, Every_single_rupee_matters. #giving_is_not_just_make_a donation, it's_about_making a difference. #give_of_your_hands _to serve_and_your_hearts_to_love. ...