Dr.B.Obul Reddy YSRCP SVU
YSRCP YOUTH STATE GENERAL SECRETARY
మీకు మరియు మీ కుటుంబసభ్యులకు
"ఉగాది శుభాకాంక్షలు"
తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసి, ఆంధ్రరాష్ట్ర అవతరణకు బాటలు వేసిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థి,విద్యార్థులు
పరీక్షలకు కావలసిన జాగ్రత్తలు తీసుకుని మంచి ఉత్తీర్ణత తో ముందుకు పోవాలని కోరుకుంటూ....
All The Best Students
ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్య మూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి శ్రీమతి సావిత్రి బాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
అమ్మను పూజించు, సోదరిని దీవించు, భార్యను ప్రేమించు.. మహిళలను గౌరవించు...
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల వైఎస్ఆర్సిపి యువజన విభాగం జోనల్ ఇన్చార్జిగా నియమితులైన మన యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు...
Chevireddy Mohith Reddy
ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.
Good morning friends
నేడు భారతరత్నడా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి
దేశం కోసం తన జీవితాంతం తపించిన దేశ భక్తుడు...
భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రజ్ఞుడు...
మాజీ రాష్ట్రపతి భారతరత్న డా. ఏపీజె అబ్దుల్ కలాం గారి
వర్థంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘననివాళులు.
దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం లో గల అక్షయ క్షేత్రంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవి రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి చేతుల మీదుగా అనాధలకు పండ్లు , బ్రెడ్లు తదితర సామాగ్రిని అందజేస్తున్న వైయస్సార్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి ఓబుళ్ రెడ్డి
రాజన్నా..! తెలుగు నేలపై మీ ప్రస్థానం.. ఓ తీపి జ్ఞాపకం. మీరు దూరమై ఇన్నేళ్లయినా మదిమదిలోనూ మీ చెరగని చిరునవ్వులు అలానే ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, 108, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి ఎన్నో పథకాల రూపంలో మీరు ఎల్లప్పుడూ బతికే ఉంటారు.
నెత్తురు మండే యువత ఆరాధ్యుడు మన్యం గుండెల్లో కొలువైన దేవుడు..
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని హడలుగొట్టినా వీరుడు.. జాతీయోద్యమ జ్వాలను రగిలించిన నిప్పు కణిక....!!
అల్లూరి సీతారామరాజు గారి 124వ జయంతి శుభాకాంక్షలు.
*ఎస్వీయూలో ఉద్యోగార్థులకు ఆనందయ్య మందు పంపిణీ*
ఎస్వీ యూనివర్సిటీలో పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తయారుచేసిన ఆనందయ్య కరోనా మందును వైయస్సార్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి శనివారం అందజేశారు. ఎస్ వి యూనివర్సిటీ లోని ప్రకాశం భవనం వద్ద శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓబుళ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. చదువు, ఉద్యోగంతో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా అభ్యర్థులకు ఓబుళ్ రెడ్డి సూచించారు. భవిష్యత్తులోనూ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. గతంలో కూడా రెండు దఫాలుగా అభ్యర్థులకు బియ్యం ప్యాకెట్లు, మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశామని చెప్పారు. గత మూడు నెలలుగా యూనివర్సిటీలో చలివేంద్రం కూడా నిర్వహిస్తూ ఉన్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మురళి కృష్ణ, వైయస్సార్ విద్యార్థి సంఘం నాయకులు శివారెడ్డి, తిరుపతి రెడ్డి, శివ, గోపి తదితరులు పాల్గొన్నారు.
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Happy Birthday Vijay Sai Reddy Garu
తండ్రికి తగ్గ తనయుడు,యువనాయకుడు, అందరినీ అన్న అంటూ ఆప్యాయంగా పలకరించే మన యంగ్ టైగర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐🎂💐🎂
HBD Chevireddy Mohith Followers Chevireddy
డీసీసీబీ మాజీ చైర్మెన్ నంగా నరేష్ రెడ్డిని పరామర్శించిన..
* యువ నాయకుడు మోహిత్ రెడ్డి
పాకాల,
యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. మాజీ డీసీసీబీ మాజీ చైర్మెన్ నంగా నరేష్ రెడ్డిని పరామర్శించారు. ఆదివారం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాకాల మండలం పంటపల్లి పంచాయతీ పరిధిలో ని నంగా నరేష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. నరేష్ రెడ్డి తండ్రి నంగా నరసింహా రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం నరసింహా రెడ్డి చిత్ర పటానికి మోహిత్ రెడ్డి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విదేశీ యానంలో ఉండటంతో నరసింహా రెడ్డి గారి మృతి సమయంలో రాలేక పోయానని తెలిపారు. నంగా నరేష్ రెడ్డి కి ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడ పిల్లలందరూ దిశ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని నిర్భయంగా మీ కలలను సాకారం చేసుకోండి, భయం వీడి ముందడుగేయండి. ఇక మీదట జగన్ అన్న / మామ మీ వెన్నంటే ఉంటాడు.
Disha App Link : https://t.co/qUemf9kupp?amp=1
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తయారుచేసిన ఆనందయ్య కరోనా మందును తిరుపతిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బుధవారం పంపిణీ చేశారు. వైయస్సార్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంసీఏ, ఎంబీఏ కాలేజీలు యూనివర్సిటీలు, టిటిడి విద్యాసంస్థల్లో మందును అందచేశారు. వీటిని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఓబుళ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వనమూలికలను సేకరించి ప్రజల ఆరోగ్య కాపాడేందుకు మందును తయారు చేయించారని తెలిపారు. అయినా ఈ కరోనా మందును వాడటంతో పాటు మాస్కు, శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం కూడా పాటించాలని కోరారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. రాబోయే థర్డ్ వేవ్ ప్రమాదాన్ని అధిగమించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వైయస్సార్ సిపి నాయకులు,తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురు మూర్తి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు💐💐💐💐💐.
కరోణాకాలంలో చంద్రగిరి ప్రజలకు అండగా...మన MLA...చెవిరెడ్డి అన్న గారు...
ఆయన సేవలకు జిల్లా మొదటి పేజీలో ప్రకటనతో కృతజ్ఞతలు తెలిపిన తూర్పు మండల అధ్యక్షులు తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి... అన్న..
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రెక్టార్ గా ప్రొఫెసర్ సుందర వల్లి గారు రెండేళ్ల పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను సన్మానించి, వీసీ ప్రొఫెసర్ రాజారెడ్డి గారి చేతుల మీదుగా పేదలకు బియ్యం బస్తాలు అందజేస్తున్న వైయస్సార్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. ఓబుళ్ రెడ్డి.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రెక్టార్ గా ప్రొఫెసర్ సుందర వల్లి గారు రెండేళ్ల పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను సన్మానించి, వీసీ ప్రొఫెసర్ రాజారెడ్డి గారి చేతుల మీదుగా పేదలకు బియ్యం బస్తాలు అందజేస్తున్న వైయస్సార్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. ఓబుళ్ రెడ్డి
రక్త దానం చేయండి.... ప్రాణ దాతలు కండి.... ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా.. అందరూ రక్తదానం చేసి, విలువైన ప్రాణాల్ని కాపాడాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను.
జగనన్న తోడు, చిరువ్యాపారుల ఉపాధికి ఊతం..
•మొత్తం 9.05 లక్షల మందికి రూ.905 కోట్ల వడ్డీలేని రుణాలు..
•ఇప్పటికే 5.35 లక్షలమందికి రూ.535 కోట్లు అందజేత..
•నేడు మరో 3.70 లక్షలమందికి రూ.10 వేలు చొప్పున రూ.370 కోట్లు రుణాలు..
చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణం మంజూరు చేసే జగనన్న తోడు 2వ విడత కార్యక్రమాని క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా 3.7 లక్షల అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాల్లో నేరుగా రూ.370 కోట్లు జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్ గారు.
పరిపాలన అంటే ఇలా ఉండాలి.. ముఖ్యమంత్రి అంటే ఇలానే ఉండాలి అని యావత్ దేశం ఏపీ వైపు చూసేలా.. ఇతర రాష్ట్రాలూ ఏపీని అనుసరించేలా ఆదర్శ పరిపాలన అందించిన జననేత జగనన్న..
అదీ ధైర్య మంటే❤️❤️❤️.
చంద్రగిరి కోవిడ్ కేర్ సెంటర్ లో కరోనా రోగుల్లో మనోధైర్యం నింపేందుకు వారితో కలిసి క్యారమ్ బోర్డు ఆడుతున్న ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
రెడ్డి,క్షత్రియ,కమ్మ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ వల్ల ఆర్ధిక భారం ఉన్నప్పటికీ.... ఇచ్చిన ప్రతి హామీని బాధ్యతగా నెరవేరుస్తూ వరుసగా మూడో ఏడాది వైయస్సార్ మత్స్యకార భరోసా.
👉మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో (ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వరకు) ఏటా రూ.10వేల చొప్పున ఆర్ధిక సాయం.
👉 ఈ ఏడాది 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ.119.88 కోట్ల ఆర్ధిక సాయం.
👉 నేడే బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్న గౌరవ.. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు.
జగన్ గారి ప్రభుత్వం మరో అద్భుతమైన నిర్ణయం. కరోనాతో చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలకు రూ. 15,000 ఆర్ధిక సాయం.
Click here to claim your Sponsored Listing.