Chandra reddy sainyam
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chandra reddy sainyam, Public Figure, .
🙏
Happy Birthday Anna 💪
Happy Birthday Anna 🔥
Advance happy birthday anna
GHMC ఎలక్షన్స్ లో భాగంగా ఆర్.సి.పురం 112 డివిజన్ లో జ్యోతినగర్ లో బీజేపీ నాయకులు పోలింగ్ స్లిప్లు దొంగతనంగా అధికారులతో కుమ్మకై దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నిచగా తెరాస నాయకులు పట్టుకొని పోలీస్ సిబ్బందికి అప్పగించారు.
Vote for 🚘
బొల్లారం మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్ లో నివాసం ఉండే మొహమ్మద్ బాబు జానీ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 60,000/-రూపాయల చెక్కు గౌ #శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి చేతులమీదుగా ఇప్పించిన తెరాస సీనియర్ నాయకులు V. చంద్రారెడ్డి గారు(16'వ వార్డ్ కౌన్సిలర్), కృష్ణంరాజు గారు(మాజీ ఎంపీటీసీ).
ఇలాంటి కష్ట సమయంలో నన్ను ఆదుకున్న తెరాస నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసిన మొహమ్మద్ బాబు జానీ గారు🙏
✌️
🦁
Happy birthday anna 👑
ప్రతి శుక్రవారం "గ్రీన్ డే"గా పాటించి మొక్కలు నాటాలని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు మరియు గౌ #శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు(MLA) ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బొల్లారంలో మొక్కలు నాటిన తెరాస సీనియర్ నాయకులు వి.చంద్రారెడ్డి గారు(16'వ వార్డ్ కౌన్సల్లెర్).
ఈ సందర్భంగా వి.చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం "గ్రీన్ డే"గా పాటించి మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని,పట్టణాలను హరిత పట్టణాలుగా తీర్చిదిద్దు కోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ నెల 25 నుంచి తెలంగాణ'లో ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు నివ్వడం జరిగింది.
"ప్రతి మొక్క ప్రగతికి మెట్లు
పర్యావరణమే మన పరిరక్షణ"అని అన్నారు🙏
ఈ రోజున గౌరవనీయులు MLA శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు బొల్లారం మున్సిపాలిటీ లో రింగ్ రోడ్ నుంచి వాటర్ కనెక్షన్ కు కొబ్బరికాయ కొట్టి శెంకుస్థాపన చేసి బొల్లారం ప్రజల దాహార్తి తీర్చుతున్నందుకు బొల్లారం ప్రజల కల నెరవేచినందుకు MLA గారికి, TRS సీనియర్ నాయకులు చంద్రా రెడ్డి గారికి, మరియు కౌన్సిలర్లకు ధన్యవాదాలు. మరియు చెత్త ఊడ్చే 40లక్షల రోడ్ స్వీపెంగ్ మెషిన్ ప్రారంభించారు.కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమీషనర్, ఎమ్మార్వో మరియు TRS నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
గౌరవ మంత్రివర్యులు శ్రీ గారు మరియు గౌ #శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి(MLA) పిలుపు మేరకు సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమం'లో పాల్గొన్న తెరాస సీనియర్ నాయకులు వి.చంద్రా రెడ్డి గారు(16'వ వార్డ్ కౌన్సల్లెర్).
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుందాం.. దోమలను నివారిద్దాం అని కార్యకర్తలకు మరియు బొల్లారం మున్సిపల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైస్సార్ కాలనీ లో ఈ రోజు రాజు(53) అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించారు.వారి అంతక్రియల కోసం VVR ఫౌండేషన్ తరుపున వి.చంద్రారెడ్డి గారు(16'వ వార్డ్ కౌన్సల్లెర్) 5,000/-rs ఆర్ధిక సహాయం చేయడం జరిగింది🙏
Clippings
మంత్రివర్యులు శ్రీ టి.హరీష్ రావు గారు మరియు గౌ #శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు బొల్లారం మున్సిపాలిటీలో దశరథ్(M.R.O)గారు మరియు మున్సిపల్ కమీషనర్ కేశూరం గారి సమక్షంలో VVR ఫౌండేషన్ తరుపున 16'వ వార్డ్ కౌన్సల్లెర్ వి.చంద్రారెడ్డి గారు మరియు VVR ఫౌండేషన్ చైర్మన్ వి.వరప్రసాద్ రెడ్డి గారు(కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు) "10 క్వింటాల్ బియ్యం" ఇవ్వడం జరిగింది🙏
బొల్లారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్'లో దినానాథ్ గారి అధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో వి.వరప్రసాద్ రెడ్డి గారు(కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు) మరియు SI జయశంకర్ గారు వంద కు పైగా కుటుంబాలకు కూరగాయలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్ గారు, మహిళా సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 200 మంది పేదలకు వెజిటబుల్ బిర్యానీ పంచి పెట్టిన తెరాస సీనియర్ నాయకులు, 16'వ వార్డ్ కౌన్సెలర్ వి.చంద్రారెడ్డి గారు పంచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వి.వరప్రసాద్ రెడ్డి గారు(కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు), దినానాథ్, రాజారాం, జె.జె.సింగ్, సతీష్, రవితేజ మరియు మహిళ సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు🙏
బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్'లో వి.చంద్రారెడ్డి గారు(16'వ వార్డ్ కౌన్సల్లెర్) మరియు చంద్రయ్య(1'వ వార్డ్ కౌన్సల్లెర్) గారి ఆధ్వర్యంలో 500 మంది పేద వాళ్లకు నిత్యావసర సరుకులు పంపిణి చేసారు.
ఈ కార్యక్రమంలో శంకర్ గారు(పాస్టర్), అబ్రహం గారు(పాస్టర్), శేఖర్ గారు, ధన్రాజ్ గారు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు🙏
*VVR ఫౌండేషన్ తరుపున పలు సేవా కార్యక్రమాలు*
బొల్లారం మున్సిపల్ పరిధిలోని మల్లన్నబస్తీలో వి.చంద్రారెడ్డి గారు(16'వ వార్డ్ కౌన్సల్లెర్) మరియు రాజు(మాజీ ఎంపీటీసీ) ఆధ్వర్యంలో VVR ఫౌండేషన్ తరుపున 350 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా వి.చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు లాక్ డౌన్ వల్ల చాల మంది ఇబ్బందిలో ఉన్నామని మాకు చెప్పడంతో మేము వెంటనే స్పందించి 24 గంటల్లోనే నిత్యావసర సరుకులు పంపిణి చేయడం జరిగింది. ఎవరైనా పేదవాళ్ళు ఇబ్బందిలో ఉంటె తమ దృష్టికి తీసుకొనిరావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వి.వరప్రసాద్ రెడ్డి గారు(కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు), సంపత్ రెడ్డి గారు, చక్రపాణి గారు, రాములు గారు, మహేందర్ రెడ్డి గారు, సురేష్ గారు, అరవింద్ గారు, నవీన్ గారు, ఆటో యూనియన్ కార్మికులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు🙏
*వి.చంద్రారెడ్డి గారి(16'వ వార్డ్ కౌన్సల్లెర్) ఆధ్వర్యంలో "దుర్గా సేవా సమితి" వారి సేవా కార్యక్రమం*
తెరాస సీనియర్ నాయకులు, 16’వ వార్డ్ కౌన్సల్లెర్, వి.చంద్రారెడ్డి(దుర్గామాత గుడి చైర్మన్) గారి ఆధ్వర్యంలో "దుర్గా సేవా సమితి" వారు నిరుపేద కుటుంబాలకు 600 వెజిటేబుల్ రైస్ ప్యాకెట్స్ పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వి.వరప్రసాద్ రెడ్డి గారు(కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు), దినానాథ్ గారు, జె.జె.సింగ్ గారు, రాజారాం గారు, శ్రీమన్నారాయణ గారు, చంద్రశేఖర్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు🙏
మన ప్రియతమ MLA గౌ #శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు, తన సొంత నిధులతో బొల్లారం లో నివసిస్తున్న బ్రాహ్మణులకు మరియు పాస్టర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వి.చంద్రారెడ్డి గారు(16'వ వార్డ్ కౌన్సల్లెర్), వి.హనుమంత్ రెడ్డి గారు(17'వ వార్డ్ కౌన్సల్లెర్), బిక్షపతి గారు, వి.వరప్రసాద్ రెడ్డి గారు(కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు), దినానాథ్ గారు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు🙏