JSP ALL నియోజకవర్గం Team
జై జనసేన
వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో ఇప్పటం గ్రామ రైతుల ఇళ్లను కూల్చడంతో వారిని ఆదుకునేందుకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించిన ఆముదాలవలస కు చెందిన కౌముది విద్యాసంస్థల అధినేత శ్రీ పాత్రుని పాపారావు గారు.
ఎవరు మాకు అండగా నిలబడినా వారిని బెదిరిస్తున్నారు.
ఏం మేము రాజకీయం చేయకూడదా?
మీరే చెయ్యాలా?
మీరే పెట్టి పుట్టారా?
మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నారా లేక
టెర్రరిస్ట్ సంస్థ నడుపుతున్నారా సజ్జల రామకృష్ణ రెడ్డీ గారు?
Our Shri Garu will be attending as Guest Speaker for the International Conference of CA Students 2022.
Date : Dec 2nd / 3rd
Venue : Shilpakala Vedhika,Hyderabad
జనసేన ఆవిర్భావ సభ కోసం స్థలం ఇచ్చిన ఇప్పటం ప్రజలు....
రోడ్డు విస్తరణ నెపంతో వారి ఇళ్లను కూల్చిన ప్రభుత్వం
ఆ 39 మంది బాధితులకు లక్ష చొప్పున 39లక్షలు ఆర్థిక సాయం అందించిన జనసేన అధినేత శ్రీ PawanKalyan గారు
*చిర్రావూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలోఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*
మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నిన్న (26-11-2022) న సాయంత్రం చిర్రావూరు గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి MTMC జనసేన పార్టీ అధ్యక్షులు మునగపాటి మారుతి రావు, MTMC ఉపాధ్యక్షులు శెట్టి రామకృష్ణ,గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి జంజనం సాంబశివరావు (JSR) విచ్చేసి రాజ్యాంగం దాని అమలు, ప్రజాస్వామ్యము జనసేన పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే అంశంపై చాలా చక్కటి సందేశాలు అందించారు.
ఈ కార్యక్రమంలో చిర్రావూరు గ్రామ ఉపాధ్యక్షులు అడపా విజయ్, గ్రామ జనసైనికులు పోకల రామారావు, పోకల రామారావు, గోగిశెట్టి శ్రీకాంత్, వీరిశెట్టి భాస్కర్, పోకల సుధీర్, పోకల శివ, పోకల వెంకటేశ్వరరావు, టంకశాల శంకర్, నారం శెట్టి శంకర్, పరిమిశెట్టి సురేష్, పెద్దినేని వేణు, విన్నకోట వెంకటేశ్వరరావు, మేడూరి ప్రసాదు, పోకల కొండయ్య, శీర్ల లాల్ చంద్, జనసైనికులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నిన్న రాత్రి మంగళగిరిలో తూర్పు కాపు సంక్షేమ సంఘం సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ గారు.
ఇప్పటం గ్రామ నికి అధినేత మరో సారి ఆర్థిక సహాయం అందించనునారు 10:30లకు కార్యక్రమం జనసేన రాష్ట్ర కార్యాలయం మంగళగిరి లో ప్రారంభం కానుంది.
" శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనోగతం"
కష్టమో నష్టమో పోరాటం చేయడానికే ఇష్టపడతాను.. -
గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరిన పార్టీ అధ్యక్షులు శ్రీ గారు
సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక,గణతంత్ర,ప్రజాస్వామ్య రాజ్యాంగంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం దేశ ప్రజలకు న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం,సౌబ్రాతృత్వాన్ని అందిస్తూ మన రాజ్యాంగం1949 నవంబర్ 26న అమోదించబడిన సందర్భంగా దేశ ప్రజలందరికీ తరుపున భారత రాజ్యాంగ దినోత్సవ శభాకాంక్షలు.
ఇట్లు...
షరీఫ్ జనసేన (SJ)
పొన్నూరు నియోజకవర్గం
చేబ్రోలు మండలం కార్యదర్శి
సోషల్ మీడియా క్రియ శీలక జనసైనికుడు
ముస్లిం మైనారిటీ యువ నాయకులు
27వ తేదీన ఇప్పటం రైతులకు ఆర్థిక సాయం
ఈ నెల 27 తేదీన మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఇప్పటం రైతులకు ఇళ్ల కూల్చివేతతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష ఆర్థికసాయం చెక్కులు స్వయంగా అందించనున్న జనసేనాని శ్రీ గారు.
*ఖమ్మం ,పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాల లో జనసేన విద్యార్ధి నాయకులు గంజి ఉదయ్, తమ్మలపుడి గంగాధర్ జనసేన విద్యార్ధి విభాగం నీ పరిచయం చేస్తూ విద్యార్థుల సమస్యలును తెలిసికొని ఆ సమస్యల పరిష్కారం కొరకు జనసేన విద్యార్ధి విభాగం అండగా ఉంటుంది*
*అనీ తెలియజేయడం జరిగింది*
*మరి కొన్ని రోజుల్లో కళాశాల కమిటీలు ఏర్పాటు చేస్తాం అనీ తెలియజేయడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో విద్యార్ధి నాయకులు విజయ్, శ్రావణ్ , అరవింద్, వేణు, నాగేంద్ర పాల్గొన్నారు✊*
ఆపదలో ఉన్న జన సైనికుడి కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది: గాదె
********************************
పొన్నూరు నియోజకవర్గ చేబ్రోలు మండలంలోని సేకూరు గ్రామానికి చెందిన జన సైనికుని వడ్లమూడి శ్రీను కుమారుడు ఇటీవల ఆటో ప్రమాదానికి గురి కావటం జరిగింది.ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఉద్దేశంతో జనసేన నాయకులు ఆ కుటుంబానికి 10000/- ఈ మొత్తాన్ని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.
గాదె గారు మాట్లాడుతూ:
ముందుగా రోడ్డు ప్రమాదానికి గురైన జన సైనికుని కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. వారికి ఆర్థికంగా ఎంతో కొంత పార్టీ తరపున కానీ మా నాయకుల సహాయంతో మా వంతుగా వారికి తోడు నిబడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. జనసేన పార్టీలో ప్రతి ఒక్క జన సైనికునికి మేము గాని మా నాయకులు గానీ ఎప్పుడు అండగానే ఉంటామని మా కార్యకర్తలకి ఎటువంటి ఆపదలు వచ్చినా తక్షణమే సహాయం చేయడంలో మేము వెనకాడమని.ఎలాంటి పరిస్థితులైన మా కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అడపా. మాణిక్యాలరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి నారుదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి మేకల రామయ్య, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు,చేబ్రోలు మండల అధ్యక్షుడు చందు శ్రీరాములు,నెల్లూరు రాజేష్, తుమ్మల నరసింహారావు, మట్టుపల్లి శివరామకృష్ణ,కట్ట గోపి,నారిశెట్టి కృష్ణయ్య,చుక్క సూరి,సూరిబాబు,ఎం వంశీకృష్ణ,శివ గోపి గార్లు తదితరులు పాల్గొన్నారు..జై జనసేనా
విజయనగరంలోని ప్రముఖ విద్యావేత్త శ్రీ ఎమ్.సత్యనారాయణ గారు శుక్రవారం ఉదయం జనసేన పార్టీలో చేరారు. విజయనగరంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
గారు
Final Stage Work 🔥👌
జనసేన బస్సు యాత్ర కోసం సిద్ధం అవుతున్న జనసేనాని ప్రచార రథం ✊
తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి మెదక్ జిల్లా జనసేన విద్యార్ధి విభాగం జిల్లా కమిటీ నియామకం...
విజయనగరంలో నిర్వహించిన జనసేన వీర మహిళల సమావేశంలో పాల్గొన్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
*అయ్య బాబోయ్🥵😖🙈😭 మగోడికి రక్షణ లేకుండా పోయింది .జంబలకిడిపంబ యుగం మొదలయ్యింది. అర్జంట్ గా పురుష కమిషన్ ఏర్పాటు చేసి , నెలకు 2 లక్షలు జీతం ఇచ్చి చైర్మన్ గా మరో రెడ్డి గారికి పదవి ఇచ్చి కట్టబెడితే బాగుండు .*
పర్సంటేజీ ఇవ్వాలని వైకాపా నేతల బెదిరింపు - తెలంగాణకు తరలి పోయిన పరిశ్రమ!
||
వేలకోట్ల స్కాములకు పాల్పడుతున్న తెలంగాణ లోని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలపై (ఈడి) ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, (ఐటీ) ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సంస్థలకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జనసేన విద్యార్థి విభాగం
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని విజయనగరంలో కలిసిన లోక్ సత్తా పార్టీ ఏపీ అధ్యక్షులు శ్రీ భీశెట్టి బాబ్జీ గారు. ఉత్తరాంధ్ర సమస్యలు, రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడారు.
సమస్య పరిష్కారం జనసేన తో సాధ్యం....
ప్రశ్నిస్తే కొడతారా లుచ్చా నా కొడకల్లారా... వైసీపీ కుక్కలారా ప్రజలకు మేలుచేయండి అని అధికారం ఇస్తే అధికార మదం తో ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తే డిమాండ్ చేస్తే కొడతారా రా లుచ్చా గల్లారా... త్వరలో అధికారం మా జనసేన పార్టీ ది అవుతుంది అపుడు చెపుతాం ఒకొక్కడి సంగతి రాసిపెట్టుకోండ్ర....
Cut sisters......
*నెట్టేకల్లు గ్రామంలో ఘనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ*
ఆదోని నియోజకవర్గంలోని నెట్టేకల్లు గ్రామంలో ఘనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప గారి చేతుల మీదుగా నిర్వహించటం జరిగింది.
వీరమహిళలు అండగా లేకపోతె జనసేన పార్టీ లేదు -ఝాన్సి లక్ష్మిబాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేనాని...