Chegu venkateswara Rao
pro,. Sri venkata Ramya pharmaceuticals
Hai
12-2-23 ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి దర్శనము అత్యంత వైభవంగా అత్యంత సమీపముగా దివ్య దర్శనం జరిగినది. దేవస్థాన పాలకమండలి సభ్యులు నిడమానూరి సురేంద్ర వారి సతీమణి కళ్యాణి గార్ల ఆధ్వర్యంలో 21 మందికి తో దర్శనం తో పాటు ప్రసాదాలు అందజేసినారు. వచ్చిన సభ్యులందరూ సురేంద్ర గారి ఫ్యామిలీకి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిడమానూరి సురేంద్ర గారు మాట్లాడుతూ మా శ్రీమతి గారికి పాలకమండలి సభ్యులుగా రావడానికి ముఖ్యకారకులైన స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిట్టపల్లి రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.పాల్గొన్న వారిలో కోటప్పకొండ ఆర్యవైశ్య సత్రం అధ్యక్షులు ప్రవళిక సత్యం, నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్తూరి కోటేశ్వరరావు కేకే, శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరు కిషోర్, పల్నాడు జిల్లా వాసవి సేవాసమతుల అధ్యక్షులు కొత్త మాసు సుధాకర్, వి ఎస్ పి సాంబశివరావు,చిలకల రామకృష్ణ, బత్తుల విష్ణు, అత్తులూరి శ్రీకృష్ణ, గౌరు శ్రీనివాసరావు, తాడువాయి రామకృష్ణ, దేసు రజిని కుమార్, కొత్త పెద్దన్న, పాదర్తి మల్లికార్జున రావు, చిలంకూరు యోగేశ్వరరావు, యక్కల వేదాద్రి, స్వామి సుబ్బారావు, పచ్చిపులుసు రాజా తదితరులు పాల్గొన్నారు.
Whatsup
President Sri vasavi Mithra mandali narasaraopet
My New house
Puja
Jai Shri vasavi