Shilpa Reddy BJP
former State Secretary - BJP mahila morcha /Telangana
తన రచనలతో భారతదేశ మహిమాన్వితమైన సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన కధా చక్రవర్తి విజయేంద్ర ప్రసాద్ గారు పెద్దల సభకు ఎంపికైన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు..
రూ.7853 కోట్ల వ్యయం, 354 కి.మీల పొడువు గల 12 జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం ఏప్రిల్ 29న రాష్ట్రానికి విచ్చేస్తున్న కేంద్ర హైవేలు, రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక స్వాగతం
12 జాతీయ రహదారుల ప్రాజెక్టుల
శంకుస్థాపన మరియు జాతికి అంకితం
ముఖ్య అతిథి : శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర హైవేలు, రోడ్డు రవాణా శాఖ మంత్రి
👉ఏప్రిల్ 29న
👉ఉ. 10.30 గం.లకు
👉GMR ఎరీనా, మామిడిపల్లి
Nitin Gadkari
Many Congratulations to Eatala Rajendar anna on being sworn in as of Huzurabad assembly constituency today. My best wishes to him.
.....
ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపి, మీకు సకల శుభాలను, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
#హుజురాబాద్ లో అద్భుత మెజారిటీతో #విజయం సాధించిన శ్రీ Eatala Rajendar గారికి శుభాభినందనలు..... 💐💐
నవంబర్ 21న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ Bandi Sanjay Kumar గారి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర.
21 నవంబర్ 2021 నుంచి 10 జనవరి 2022 వరకు 50 రోజుల పాటు సాగనున్న రెండో విడత పాదయాత్ర
రజాకార్ల మెడలు వంచి నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించి, దేశంలో 530 కి పైగా ఉన్న సంస్థానాలను విలీనం చేసిన ఐక్యతామూర్తి, భారత తొలి ఉపప్రధానమంత్రి, #సర్దార్_వల్లభాయ్_పటేల్ జయంతి సందర్భంగా ఆ ఉక్కుమనిషికి నివాళులు.
#చంపుకుంటారో__సాదుకుంటారో మీ ఇష్టం.. అంటూ హుజూరాబాద్ ఓటర్లను ఉద్దేశించి Eatala Rajendar భావోద్వేగ ప్రసంగం....
#బీజేపీ_గెలుపు #అభివృద్ధికి_మలుపు
#హుజురాబాద్ ఉపఎన్నికల్లో #బిజెపి అభ్యర్థి శ్రీ Eatala Rajendar గారికి మద్దతిచ్చి #కమలం పువ్వు #గుర్తుకు ఓటువేసి బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించగలరు.
#హుజురాబాద్ ఉపఎన్నికల్లో #బిజెపి అభ్యర్థి శ్రీ Eatala Rajendar గారికి మద్దతిచ్చి #కమలం పువ్వు #గుర్తుకు ఓటువేసి బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించగలరు.
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు, అపర చాణక్యుడు, అభినవ వల్లభాయ్ పటేల్, కాషాయ వీరుడు, సాహసోపేత నిర్ణయాల అమలులో ధీరుడు, ఉక్కు మనిషి, కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు శ్రీ #అమిత్_షా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..🙏🙏💐💐
ఈరోజు 10గం.లకు ప్రధాని Narendra Modi జాతినుద్దేశించి ప్రసంగం...
#కరోనా వ్యాక్సినేషన్ లో ోట్ల_డోసులు దాటి చారిత్రాత్మక మైలురాయి దాటిన భారత్
సమర్థ నాయకత్వంతో భారత్ ఇలాంటి అరుదైన రికార్డు నెలకొల్పడంలో విశేష కృషి చేసిన ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి, వ్యాక్సినేషన్ ఇంతటి విజయానికి సహకరించిన శాస్త్రవేత్తలకు, వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్లకు ధన్యవాదాలు🙏
World’s largest vaccination program creates new record with 100 crore vaccine doses administered
Congratulations India
Participated on the Occasion of Bathukamma celebrations at Musheerabad, along with Central Cabinet Minister for Tourism Sri. Kishan Reddy Gangapuram garu, and Corporator Smt. Supriya Naveen Goud, Mahankhali District President, Sri. Shyam Sunder Goud garu and others........
కేంద్ర మంత్రి శ్రీ Kishan Reddy Gangapuram గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Bandi Sanjay Kumar గారితో కలిసి హుజురాబాద్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన Eatala Rajendar గారు.
#సుస్థిర_భారత_ప్రభుత్వ_నేతృత్వంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటూ సరిహద్దుల్లో బలీయమైన రక్షణ శక్తిగా ఎదుగుతున్న #భారత_వైమానిక_దళం 89వ #వ్యవస్థాపక_దినోత్సవం సందర్భంగా.. భారత గగనతలాన్ని కంటికి రెప్పలా కాపు కాస్తున్న #వైమానిక_దళ_వీరులకు, వారిని ప్రోత్సహిస్తున్న #వారి_కుటుంబ_సభ్యులకు గౌరవాభివందనం.
పూలను పూజించి, ప్రకృతినే ఆరాధించే తెలంగాణ సంస్కృతి, అడబిడ్డల పూల పండుగ...మన బతుకమ్మ వేడుక...
రాష్ట్ర మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. 💐💐💐
ఛలో హుస్నాబాద్
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ ముగింపు సందర్భంగా...
భారీ బహిరంగ సభ.
ముఖ్య అతిథి : కేంద్రమంత్రి శ్రీమతి
🔸అంబేద్కర్ సెంటర్, హుస్నాబాద్
ఛలో హుస్నాబాద్
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ ముగింపు సందర్భంగా...
భారీ బహిరంగ సభ.
ముఖ్య అతిథి : శ్రీమతి స్మృతి ఇరానీ
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
🔸అక్టోబర్ 2
🔸మ. 12 గంటలకు
🔸అంబేద్కర్ సెంటర్, హుస్నాబాద్
ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచించి, అంత్యోదయ విధానాన్ని రూపొందించి, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీ కి పటిష్ట పునాదులు వేసిన సిద్ధాంతకర్త భరతమాత ముద్దుబిడ్డ పండిట్ #దీన్_దయాళ్_ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏
BJP Telangana
రోజువారీ వ్యాక్సిన్ డోసుల సంఖ్యలో భారత్ 18 ప్రధాన దేశాలను అధిగమించింది.
Jai
Jayaho Bandi Sanjay Kumar ji