Market Babu
Market Babu - Guntur District Trade Union President
Jumma Bi - Guntur 39 Division YSRCP Corporate
Happy Independence Day 🇮🇳
విడదల రజిని గారికి జన్మదిన శుభాకాంక్షలు…
గుంటూరు 39వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మార్కెట్ బాబు గారు నాగూర్ పట్నం పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ భాషా గారిని కలవడం జరిగినది. ఈ పర్యటనలో 39 వ డివిజన్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగినది. శ్రీ అంజాద్ బాషా గారు కూడా నాగురు పట్నం పర్యటన ఉండడం జరిగింది. 39 వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మార్కెట్ బాబు గారు ఈ పర్యటనలో భాగంగా శ్రీ అంజద్ భాషా గారిని కలవడం జరిగింది.
ివిజన్ #మార్కెట్_బాబు
#మార్కెట్_బాబు ివిజన్
#మార్కెట్_బాబు ివిజన్
#మార్కెట్_బాబు ివిజన్
39 వ డివిజన్ లో జరిగిన ఎన్నికల ప్రచారం
#మార్కెట్_బాబు ివిజన్
38 వ డివిజన్ లో జరిగిన ఎన్నికల ప్రచారం
#మార్కెట్_బాబు ివిజన్
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయటానికి వేలాదిమంది ప్రజలతో ర్యాలీగా వెళ్లిన శ్రీమతి విడదల రజిని గారు
#మార్కెట్_బాబు ివిజన్
Eid Mubarak ✨
#మార్కెట్_బాబు
ివిజన్
39వ డివిజన్ గుజ్జనగుండ్ల లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,పశ్చిమ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు,స్థానిక కార్పొరేటర్ జుమ్మబి మార్కెట్ బాబు గారు.
#మార్కెట్_బాబు
ివిజన్
39 వ డివిజన్ హెబ్రోను ప్రార్ధన మందిరం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వై.యస్.ఆర్.సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు,స్థానిక కార్పొరేటర్ మార్కెట్ బాబు గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు.
#మార్కెట్_బాబు
ివిజన్
#మార్కెట్_బాబు
ివిజన్
గుంటూరు 39వ డివిజన్ లోని మారుతి నగర్ లోని నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ విడదల రజనీ గారు మరియు లాల్ పురం రాము గారు మరియు 39 వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మార్కెట్ బాబు గారు మరియు కార్పొరేటర్ సంతోష్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో పిల్లుట్ల మోహన్ రావు గారు, హనుమంతరావు గారు, బెజవాడ లక్ష్మీనారాయణ గారు, మల్లాది రత్తయ్య గారు, ఉడతా కృష్ణ గారు, బెజవాడ శ్రీనివాసరావు గారు, పూర్ణ గారు,పాల్గొనడం జరిగినది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 39 వ డివిజన్ నాయి బ్రాహ్మణ కాలనీ ప్రజలు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.
గుంటూరు 39వ డివిజన్లోని 39 వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో శ్రీ లాల్ పురం రాము గారి ఆధ్వర్యంలో 39 వ డివిజన్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణ నాయకులు లాల్ పురం రాము గారు 39 వ డివిజన్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేయడం జరిగినది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 39 వ డివిజన్ సచివాలయం కన్వీనర్లు మరియు బూత్ కన్వీనర్లు, 39 వ డివిజన్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.
#మార్కెట్_బాబు
ివిజన్
ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్ ఎమ్మెల్యే శ్రీ మద్దాల గిరిధర్ రావు గారి జన్మదిన వేడుకలు వారి పార్టీ కార్యాలయంలో నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో 39 వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మార్కెట్ బాబు గారుపాల్గొనడం జరిగినది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 39 తో డివిజన్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు సచివాలయ కన్వీనర్లు మండల ఇన్చార్జులు మరియు కార్యకర్తలు అందరూ కలిసి శ్రీ మద్దాల గిరిధరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
#మార్కెట్_బాబు
ివిజన్
సిద్ధం మహాసభ
#మార్కెట్_బాబు
ివిజన్
#మార్కెట్_బాబు ివిజన్
ఈ రోజు 39వ డివిజన్ గుజ్జనగుండ్ల నుంచి పలకలూరు రోడ్డులో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఆజాద్ గారు,స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు,భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు,మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గార్ల విగ్రహాలు ఆవిష్కరించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు,ఎమ్మెల్యేలు మద్దాలి గిరి గారు,షేక్ ముస్తఫా గారు,ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి గారు,చంద్రగిరి యేసురత్నం గారు,పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు లాలుపురం రాము గారు స్థానిక కార్పొరేటర్ మార్కెట్ బాబు,జుమ్మబి గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు.
#మార్కెట్_బాబు ివిజన్
గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల నందు వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్ధానం కొలుపులు, వార్షికోత్సవ వేడుకలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి విడదల రజిని గారు, నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు మరియు స్థానిక కార్పొరేటర్ మార్కెట్ బాబు గారు మరియు పలువురు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు.
#మార్కెట్_బాబు ివిజన్
విజయవాడ స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ఈ ఆవిష్కరచన కార్యక్రమం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేయడమైనది.
#మార్కెట్_బాబు
ివిజన్