Prashanth4BJP
official page of Prashanth - BJP IT CELL JOIN CONVENER- KORUTLA ASSEMBLY
Dr JN Venkat
గుండెళ్లో ప్రేమ...
కళ్ళల్లో ఆప్యాయత..
ఆ చిరునవ్వులో కల్మషంలేని గుణం...
ఇది చాలదా మీ వెంట ఎందుకు నడుస్తున్నారు అని అనే వాళ్లకు చెంపపెట్టు సమాధానం....
Dr JN Venkat
నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషితో మారనున్న తెలంగాణ రహదారుల రూపురేఖలు
గ్రామీణ సడక్ యోజన-3 కింద తెలంగాణకు 2,427 కి.మీ. రహదారుల కేటాయింపు
*ఈరోజు పరామర్శ కార్యక్రమాల్లో లో భాగంగా జగ్గాసాగర్ లోని జౌడి చిన్నారెడ్డి గారిని మరియు బండలింగాపూర్ గ్రామానికి చెందిన కురిమిషెట్టీ రెడ్డి గారిని పరామర్శించిన డా" జేఎన్ వెంకట్ అన్న గారు*
రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలో జరిగిన దండుగుల నరేష్ వివాహ వేడుల్లో పాల్గుని నూతన వధూవరులను ఆశీర్వదించిన డా"జేఎన్ వెంకట్ - సునీతమ్మ గార్లు..
ఇబ్రహీపట్నం మండలం డబ్బ గ్రామంలో కముటం చిన్న పురుషోత్తం అమ్మ గారు మరియు , జర్పుల భూతి నాయక్ గారు చనిపొవడంతో వారి వారి కుటుంభాలను పరామర్శించిన బీజేపి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డా జేఎన్ వెంకట్ అన్న గారు.
మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం లో జరుగుతున్న అవకతవకలు గురించి నిజామాబాద్ పార్లమెంట్ సభులు శ్రీ ధర్మపురి అర్వింద్ అన్న గారి ఆదేశాల మేరకు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీజేపి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డా" జేఎన్ వెంకట్ అన్న గారు. ఈ విషయమై సదరు రైతులతో చర్చించగా తూకాలను చూపించి రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరించడం జరిగింది దాదాపు 175 మంది రైతులకు మోసం జరిగింది అని మండల ఎమ్మార్వో గారికి ఫిర్యాదు చేయడం జరిగింది , రైతులు నష్టపోయిన డబ్బులను తిరిగి చెల్లించాలని అధికారులను హెచ్చరించడం జరిగింది సమస్య పరిష్కరించకపోతే రైతుల తరుపున నిలబడి కొట్లాడుతామని డా " జేఎన్ వెంకట్ గారు హామి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ గారు, ఓబిసి మోర్చ మండల అధ్యక్ష్యులు ఏజిగి నరేష్, బీజేవైయం జిల్లా కార్యవర్గ సభ్యులు నత్తి లక్ష్మణ్, కిసాన్ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్ప లింగరెడ్డి, బీజేవైయం నాయకులు కోరుట్ల రాజ్ , ఐటి సెల్ అసెంబ్లీ జాయింట్ కన్వినర్ ప్రశాంత్, ఉపాధ్యక్షులు మోకు రాజేందర్, ముండల సందీప్, రైతులు సుతారి రాజేందర్, తోట సామెల్, కోటగిరి రాజగౌడ్ , కొండ్లె రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభూత్వం వడ్ల కొనుగోళ్లలో రైతుల పై చూపిస్తున్న కపట ప్రేమ అందరికి తెలిసిందే , మార్కెట్ లో వడ్లు పోసి నెలలు గడుస్తున్న కొనుగోలు కేంద్రాలలో చాలా ఆలస్యంగా జరగడం మరియు 3 నుండి 5 కిలోల కోత విదించడం గురించి ఇబ్రహీంపట్నం డబ్బా గ్రామ రైతులతో చర్చించిన బీజేపి కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ డా జేఎన్ వెంకట్ గారు, అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాంలు ఉండవు అంత గట్టిగా చెప్తున్న కేసీఆర్ గారు నిజాం షుగర్ ఫాక్టరీ ని వెంటనే ప్రారంభించాలి లేదా నూతన ఫాక్టరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి అని రైతుల పక్షాణ డా జేఎన్ వెంకట్ గారు
బండి సంజయన్న ఒక్కడిగా ఉన్నప్పుడే ఎం పీకలేక పోయారు.... ఇప్పుడు ఢిల్లీ నుండి గల్లీ వరకి ఫుల్ సపోర్ట్ ఉన్న లీడర్ ... ఫుల్లీ లోడెడ్ గన్ 🔥🔥
Narendra Modi ji 🙏🚩🙏
ఈరోజు ఉదయం హైదరాబాద్ కోంపల్లి బర్మ వారి వివాహ వేడుకలో పాల్గుని, మెట్టుపల్లి లోని వెల్లుల్ల లో గల చొప్పరి రాజేష్ గారి కూతురి వివాహ వేడుకలలొ పాల్గుని, కె ఎన్ రెడ్డి గార్డెన్ లో ధ్యావరిశెట్టి వారి నూతన వధువరులను ఆశీర్వదించిన అనంతరం కోరుట్ల పట్టణం లోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన కటుకం శంకర్- పద్మ గార్ల కూతురు సుధ - రవి కుమార్ గార్ల వివాహ వేడుకలలో పాల్గుని , కోరుట్ల మండలం గుములాపూర్ గ్రామంలో బీజేపీ సీనియర్ నాయకులు విజయ్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గుని, అనంతరం కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో నక్కిరెడ్డి మల్లారెడ్డి - గంగామణి రెడ్డి గారి కూతురు ప్రియాంక రెడ్డి - విష్ణువర్ధన్ రెడ్డి గారి వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి, కోరుట్ల మండలం యుసూఫ్ నగర్ గ్రామానికి చెందిన గోపు మధు ప్రమాదవశాత్తు గాయపడడంతో వెళ్లి పరామార్శించి, సాయంత్రం మెట్టుపల్లి పట్టణం లో డబ్బా గ్రామానికి చెందిన నేరెళ్ల రాజేశ్వర్ గౌడ్ గారి కూతురి నిశ్చితార్థ వేడుకలలో పాల్గొనడం జరిగింది.
Dr JN Venkat
*బీజేపీ మెట్టుపల్లి మండల ఐటీ సెల్ కన్వినర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు* 🎂🎂💐💐
అనేక మంది సిట్టింగ్ ఎమ్మెలేలు మాతో చర్చలు ప్రారంభించారు - దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్ గారు. Raghunandan Rao Madhavaneni
గౌరవ ముఖ్యమంత్రి గారూ ఉత్తరది రైతులకు ఇచ్చుడు బాగుంది కానీ తెలంగాణ ఉద్యమం లో చనిపోయిన వారికి మరియు (కొండగట్టు బస్సు ) ప్రమాదం లో చనిపోయిన వారు ఎప్పడు గుర్తుకురాలేరా కనీసం పరామర్శ కూడా నోచుకోని కుటుంబాలు ..🙏🙏
పెట్రోల్ రేటు పెట్రోలు రేటు అనే చిన్న పిల్లగాల్లు ఇది చూడండి రా అయ్యా
*అత్యవసర సమయంలో రక్త దానం దానం చేసిన బీజేపీ ఐటీ సెల్ కోరుట్ల నియోజకవర్గ జాయింట్ కన్వీనర్* తక్కళ్లపెల్లి ప్రశాంత్
*మెట్టుపల్లి* పట్టణంలోని *కేశవ హాస్పిటల్* లో చికిత్స పొందుతున్న సిరిపుర్ గ్రామనికి చెందిన *గంగామణి* అనే మహిళకు A+బ్లడ్ అవసరం అవడంతో బ్లడ్ ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో సకాలంలో సంపాందించి రక్త దానం చేసిన బీజేపీ ఐటీ సెల్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ *తక్కళ్లపెల్లి ప్రశాంత్*
తక్కళ్లపెల్లి ప్రశాంత్
గారిని అభినందించిన పెషేంట్ బంధువులు, స్నేహితులు....!