Vipparthi Venugopala Rao
Chairman
Zilla Praja Parishad
East Godavari District
డా!!బీ. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మరియు అయినవిల్లి మండలాల్లో గల వరద ముంపు గ్రామాల్లో పర్యటించడానికి విచ్చేసిన గౌ!!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు.
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాలరావు గారు మరియు ఈ కార్యక్రమంలో వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒరిస్సా లో జరిగిన రైలు ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
రైల్వే ప్రమాదం ఊహించని విషాద సంఘటన.
ప్రమాద బాధిత మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
కాకినాడ జిల్లా JNTU ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరుగుచున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌ!!శ్రీ అబ్దుల్ నజీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు.
ఈరోజు సంక్షేమ రధ సారధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు గౌ!!శ్రీ వై. యస్. జగన్మోహన్ రెడ్డి గారి సువర్ణ పాలనకు నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో గౌ!! జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ విప్పర్తి వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో గౌ!! ముఖ్యమంత్రివర్యులకు మరియు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ N.V.V సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు, పాల్గొన్నారు.
దేవుని దీవెనలు, ప్రజలందరి ఆశీస్సులతో YS Jagan Mohan Reddy గారు నాలుగేళ్ళ క్రితం ఇదేరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నాటి నుంచి నేటి వరకూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టర్ గారి కార్యాలయం లో జరిగిన I.A.B సమావేశం లో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు.
ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ గారి కార్యాలయం లో జరిగిన I.A.B సమావేశం లో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు.
#వైయస్_జగన్మోహన్_రెడ్డి
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో #రాష్ట్ర_ముఖ్యమంత్రివర్యులు #వైయస్_జగన్మోహన్_రెడ్డి గారికి ్వాగతం పలికి అనంతరం #జగనన్నవిద్యాధివెన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది....
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వై వి సుబ్బా రెడ్డి గారి ఆధ్వర్యంలో రంపచోడవరం లో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం #మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ముఖ్య అతిదిగా విచ్చేసి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశిశులు తీసుకోవడం జాతిగింది...
Todays
clippings
పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ఆర్అండ్ఆర్ ప్యాకేజీని నియమించి ప్రత్యేక సబ్ కలెక్టర్ను నియమించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
*ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘముల సమావేశము*
పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ఆర్అండ్ఆర్ ప్యాకేజీని నియమించి ప్రత్యేక సబ్ కలెక్టర్ను నియమించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
Todays
clippings
*ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సంఘాల సమావేశం*
జూన్ 1న కాల్వలు తెరిచే తేదీ నాటికి ఎక్కడెక్కడ కాలువల మూసివేత పనులు జరుగుతున్నాయో గౌరవనీయులైన జడ్పీటీసీ సభ్యులకు నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం జరిగింది.
నేడు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా కాకినాడలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఎంహెచ్వో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రానున్న వర్షాకాలంలో డెంగ్యూ పై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అయినది.
As part of the YSR Fishery Assurance Program, the funds released by CM YS Jagan Mohan Reddy garu were distributed to all the beneficiaries in our district today at Kakinada District Collector's office.
నీటివనరులె జాతి కి సిరులని
జనుల కొరకే పుట్టిన
కారణజన్ముడవు నీవు
ఇది నీవు తలపెట్టిన దీపమే
ఇప్పటికి ఉభయ గోదావరి జిల్లాల వెన్ను ముక్క నీవు
నేడు సర్ ఆర్థర్ కాటన్ దొరగారి జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా ప్రజా పరిషద్ కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం అయినది
డా"బి.ఆర్. అంబేద్కర్ గారి 132వ జయంతి మహోత్సవ కార్యక్రమాలు పునస్కరించుకుంటూ, పి.గన్నవరం నియోజకవర్గం, పి.గన్నవరం మండలం,గంటి పేదపూడిలంక గ్రామంలో ప్రజలతోనూ కార్యకర్తలతోనూ ఘనంగా జరుపుకోవడం అయినది.
రాజమండ్రి లాలాచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద నూతనంగా ప్రారంభించిన రైతు బజార్ ప్రారంభోత్సవానికి వైసీపీ ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొనడం అయినది.
రాజమండ్రి ప్రసిద్ధిగాంచిన రోజ్ మిల్క్ వారి నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వైసిపి మిత్రులు అందరితో వెళ్లడమైనది.
జిల్లా రెడ్ క్రాస్ సంఘం తరఫున అధ్యక్ష హోదాలో రాష్ట్ర గవర్నర్ గౌరవ అబ్దుల్ నజీర్ గారి నుంచి పురస్కారాన్ని అందుకున్న కలెక్టర్ కృతికా శుక్లా గారిని కాకినాడ ఎంపీ శ్రీమతి వంగ గీత గారితో కలిసి అభినందించడం అయినది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సాటిలైట్ సిటీ గ్రామంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గౌ!!శ్రీ చందన నాగేశ్వర రావు గారి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ హైస్కూల్ లో అదనపు గదులు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమలో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ మార్గని భరత్ రామ్ గారు, RUDA చైర్మన్ గౌ!!శ్రీమతి మేడపాటి షర్మిళారెడ్డి గారు,ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు వై. యస్. అర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడలో జరిగిన దెందులూరు నియోజకవర్గం శాసన సభ్యులు గౌ!!శ్రీ అబ్బయ్య చౌదిరి గారి మరియు శ్రీమతి అనురాధ గారి యొక్క కుమార్తె చి!!ఆశ్రీత ఓణీల ఫంక్షన్ కార్యక్రమం లో కుటుంబ సమేతముగా పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు, మరియు కాకినాడ శాసన సభ్యులు గౌ!!శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు.
గౌ!!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ!!శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి 50వ, పుట్టినరోజు సందర్బంగా కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం నందు గౌ!!ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారి అధ్యక్షతన కేక్ కటింగ్ చేసి మెడికల్ క్యాంప్ ప్రారంభించిన కాకినాడ రూరల్ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు మరియు కాకినాడ జిల్లా వై. యస్. అర్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు గౌ!!శ్రీ కురసాల కన్నబాబు గారు, మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ దున్నా జనార్దన్ రావు గారు, కాకినాడ రూరల్ ZPTC సభ్యులు గౌ!!నురుకుర్తి రామకృష్ణ (కిట్టు ) గారు, కరప ZPTC సభ్యులు గౌ!!శ్రీ యాళ్ళ వీరవెంకట సుబ్బారావు గారు, జిల్లా పరిషత్ కార్యాలయం ముఖ్య కార్య నిర్వహణ అధికారి గౌ!!శ్రీ N.V.V సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గౌ!!శ్రీ రెడ్డిపల్లి రమేష్ గారు, జిల్లా పరిషత్ కార్యాలయం ఉద్యోగులు, సచివాలయం సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
గౌ!!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై. యస్.జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని వాకలపూడి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల గారు, జిల్లా పరిషత్ కార్యాలయం ముఖ్య కార్య నిర్వహణ అధికారి గౌ!!శ్రీ N.V.V సత్యనారాయణ గారు, కాకినాడ రూరల్ ZPTC సభ్యులు గౌ!!శ్రీ నురుకుర్తి రామకృష్ణ గారు( కిట్టు ) గారు, కరప ZPTC సభ్యులు గౌ!!శ్రీ యాళ్ళ వీరవెంకట సుబ్బారావు గారు, మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
కాకినాడ లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు,కాకినాడ శాసన సభ్యులు గౌ!!శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు,కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గౌ!!శ్రీమతి ఇలాక్య గారు,KUDA చైర్మన్ గౌ!!శ్రీమతి రాగిరెడ్డి చంద్ర కళా దీప్తి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు గౌ!!శ్రీ పేరి కామేశ్వరరావు గారు,మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు.
కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం మీటింగ్ హల్ లో జరిగిన పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-2024 జిల్లా స్థాయి DPDP శిక్షణా కార్యక్రమం మరియు ప్రజా ప్రణాళిక 2022-2023 కార్యక్రమం లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు,మరియు ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయం ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ N.V.V సత్యనారాయణ గారు, ఉప కార్య నిర్వహణ అధికారి శ్రీ A. రమణా రెడ్డి గారు, జిల్లాలోని అందరు గౌ!!ZPTC సభ్యులు, గౌ!! MPP లు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డా!!బి.అర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా పి.గన్నవరం సెంటర్ లో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు, పి.గన్నవరం శాసన సభ్యులు గౌ!!శ్రీ కొండేటి చిట్టిబాబు గారు, పి.గన్నవరం మండల మాలమహానాడు JAC నాయుకులు,మరియు వై.యస్.అర్. కాంగ్రెస్ పార్టీ నాయుకులు, కార్యకర్తలు.
భారత రాజ్యాంగ నిర్మాతగా భారత దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు...
పి.గన్నవరం గ్రామంలో జరిగిన శ్రీ దొమ్మేటి సూర్య గారి సోదరి నూతన గృహప్రవేశ వేడుక మరియు మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీ మొల్లేటి త్రిమూర్తులు గారి కుమార్తె వధువు గాయత్రి ని వరుడు సురేష్ ని ఆశీర్వదించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు.
మామిడికుదరు మండలం పాశర్లపూడి గ్రామంలో మాతృవియోగంతో బాధపడుతున్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయుకులు గౌ!!శ్రీ తోరం భాస్కర రావు గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు.
పి.గన్నవరం లో జరిగిన శ్రీ భీమాల వెంకటేశ్వర రావు గారి కుమారుడు, ఈనాడు సీనియర్ రిపోర్టర్ శ్రీ అడ్డాగళ్ళ భగత్ సింగ్ గారి కుమార్తె నిచ్చియతాంబూల వేడుక మరియు గరుడ వేగ పౌండేషన్ సభ్యులు శ్రీ చికిలే తరుణ్ గారి సోదరుని వివాహ వేడుక,ఉడిమూడి గ్రామంలో జరిగిన వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ పందిరి పూర్ణ చంద్ర సూర్య రావు గారి కుమార్తె వివాహ వేడుక, రాజమండ్రి రివర్ బే హోటల్ లో జరిగిన శ్రీ ప్రసాదుల హరనాధ్ గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ లు రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, మరియు రాజ్యసభ సభ్యులు గౌ!!శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారి సమక్షంలో నిర్వహించబడిన సమీక్ష సమావేశం లో పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ మార్గాని భరత్ రామ్ గారు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసన సభ్యులు గౌ!!శ్రీ జక్కంపూడి రాజాగారు,రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గౌ!!శ్రీ చందన నాగేశ్వర రావు గారు, RUDA చైర్మన్ గౌ!!శ్రీమతి మేడపాటి షర్మిలా రెడ్డి గారు,మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు కార్య కర్తలు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీలకు సంబంధించి అభివృద్ది ప్రణాళిక సిద్దపరుచుకొనుటకు MPDO లకు EOPRD లకు మరియు పంచాయతీ సెక్రెటరీ లకు మరియు డేటా ఆపరేటర్లకు కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమంలో పాల్గొని వారికి తగు సూచనలు ఇచ్చిన ఉమ్మడి తూర్పగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు.
కాకినాడ జిల్లా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన జగనన్న విద్యా దీవెన నాలుగో విడత ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు, జిల్లా కలెక్టర్ గౌ!!శ్రీమతి కృతికా శుక్లా IAS గారు, KUDA చైర్మన్ గౌ!!శ్రీమతి రాగిరెడ్డి చంద్ర కళ దీప్తి గారు,రాష్ట్ర అయ్యరక బీ.సీ కార్పొరేషన్ చైర్మన్ గౌ!!శ్రీమతి ఆవాల రాజేశ్వరి గారు,మరియు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డా!!బి.అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గౌ!!శ్రీ హిమాన్సు శుక్లా IAS గారి అధ్యక్షతన జరిగిన జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం లో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు, MLC లు గౌ!!శ్రీ ఐ.వెంకటేశ్వర రావు గారు,మరియు గౌ!!శ్రీ చిక్కాల రామచంద్ర రావు గారు, పి.గన్నవరం శాసన సభ్యులు గౌ!!శ్రీ కొండేటి చిట్టిబాబు గారు,రాజోలు నియోజకవర్గం శాసన సభ్యులు గౌ!!శ్రీ రాపాక వరప్రసాద్ గారు,మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, రైతు సంఘ నాయుకులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం లో రాష్ట్ర బి.సీ.సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గౌ!!శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గారి అధ్యక్షతన జరిగిన జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర హోమ్ శాఖ మంత్రివర్యులు గౌ!!శ్రీమతి తానేటి వనిత గారు,జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తి వేణుగోపాల రావు గారు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ మార్గాని భరత్ రామ్ గారు, MLC గౌ!!శ్రీ చిక్కాల రామచంద్ర రావు గారు, రాజానగరం శాసన సభ్యులు గౌ!!శ్రీ జక్కంపూడి రాజా గారు,నిడదవోలు శాసన సభ్యులు గౌ!!శ్రీ A.శ్రీనివాస్ గారు,రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గౌ!!శ్రీ చందన నాగేశ్వర రావు గారు,జిల్లా కలెక్టర్ గౌ!!శ్రీమతి వి. మాధవి లత గారు,మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతు సంఘ నాయుకులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం లో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విపర్తి వేణుగోపాల రావు గారి అధ్యక్షతన మరియు వైస్ చైర్మన్ లు స్థాయి సంఘాల అధ్యక్షులు గౌ!!శ్రీ బొర్రా అనుబాబు గారు, గౌ!!శ్రీమతి మేరుగ పద్మావతి గారు, స్థాయి సంఘ అధ్యక్షులు గౌ!!శ్రీమతి రొంగళి పద్మావతి గారు, అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశం జరిగింది, ఈ సమావేశం లో జిల్లాలోని అందరు గౌ!!ZPTC సభ్యులు, డిప్యూటీ CEO శ్రీ A.రమణారెడ్డిగారు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
21/11/2022
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు డా!!బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు గౌ!!శ్రీ జోగి రమేష్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని ముమ్మిడివరం నియోజకవర్గం కోమానపల్లి గ్రామంలో జరిపిన ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గౌ!!శ్రీ విప్పర్తిa వేణుగోపాల రావు గారు,రాజ్య సభ సభ్యులు గౌ!!శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు, ముమ్మిడివరం నియోజకవర్గం శాసన సభ్యులు గౌ!!శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు, పి.గన్నవరం శాసన సభ్యులు గౌ!!శ్రీ కొండేటి చిట్టిబాబు గారు, జాయింట్ కలెక్టర్ గౌ!!శ్రీ జ్ఞాన్ చంద్ IAS గారు, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గౌ!!శ్రీమతి ఇలాక్య IAS గారు,హితకారిని ట్రస్ట్ చైర్మన్ గౌ!!శ్రీమతి కాశీ మునికుమారి గారు, మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.