Rama Devi Tamballapalli
Janasena Party Incharge - Nandigama Constituency
ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పండుగలు , మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు,చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐ వి బాధితులు, కళాకారులకు, దివ్యాంగులకు, తీవ్రమైన అనారోగ్యంతో వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైన వారికి, కిడ్నీ, కాలేయం, తలసేమియా బాధితులకు, కుష్టు వ్యాధి కారణంగా వైకల్యం పొందిన వారికి " ఎన్టీఆర్ భరోసా " పథకం క్రింద పింఛన్ల కార్యక్రమం, అన్ని నియోజకవర్గాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా, నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం, నరసింహారావు పాలెం గ్రామంలో, నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త " శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు " , జనసైనికులు ,వీర మహిళలు, టిడిపి నాయకులు, సచివాలయం సిబ్బందితో కలిసి ,పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Nara Chandrababu Naidu Pawan Kalyan
Telugu Desam Party (TDP) JanaSena Party JanaSena Shatagni JanaSena Veera Mahila Naga Babu
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహిళల విద్యాభివృద్ధికి బాటలు వేసిన విద్యావేత్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆ మాహనీయుడికి ఘన నివాళులు
మన దేశ రాజ్యాంగం ఆమోదించబడిన రోజు సందర్భంగా రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డా. బి. ఆర్. అంబేడ్కర్ గారిని స్మరించుకుంటూ…*
*దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.*
https://youtu.be/FT4-7IQwGOA?si=se-zS_f5sDIAK0tR
ప్రోమో:నందిగామ బ్రదర్స్ కు సవాల్ విసిరిన జనసేన నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి | ISR TV9 NEWS నందిగామ అభివృద్ధి పైన బ్రదర్స్ కు సవాల్ విసిరిన జనసేన నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి
*పాలంకి హరికృష్ణ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించిన జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్ళ పల్లి రమాదేవి గారు...*
*పరిటాల గ్రీన్వే బిల్డింగ్స్ బ్రిక్స్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న పాలంకి హరికృష్ణ గారు గత తొమ్మిది నెలలు ముందు కంపెనీ యాజమాన్య అశ్రద్ధతో ప్రమాదవశాత్తూ మరణించాడు...*
*ఆ కంపెనీ యజమాని మభ్యపెట్టడంతో వాళ్లకి అందించవలసిన నష్టపరిహారం ఇవ్వడం లేదు... మన జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి గారు సీరియస్ గా తీసుకొని ఆ కంపెనీ ఎండి తో మాట్లాడి వాళ్లకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించడం జరిగింది...*
*ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబ సభ్యులు జనసేన పార్టీకి రమాదేవి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది...*
*ఈ కార్యక్రమంలో పరిటాల జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కొమ్మ నరేష్, పురమా ప్రసాద్, పురామ కాళేశ్వరరావు, మాణిక్యాల బ్రహ్మం, దేరంగుల రామక్రిష్ణ, పసుపులేటి రామారావు, పూరమ రత్నబాబు, గోపీకృష్ణ, గంగాధర్, కరిముల్లా నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొని కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది...*
Pawan Kalyan Nadendla Manohar JanaSena Party
Jai janasena✊️
*ఈఎస్ఐ ఆసుపత్రులపై.. అంత నిర్లక్ష్యమా.?*
*కేంద్రం మంజూరు చేసినా.. స్పందించని జగన్*
*లక్షల కుటుంబాల కార్మికులపై శీతకన్ను...*
*కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) ఆసుపత్రులు 8 ఆ వీటిల్లో రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించినవి 3...*
* *
*ఐదింటికి స్థలాలు కేటాయించలేదు*
*కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆసు నిర్వహణకు కేంద్రం ఇస్తున్న వాటా రూ.87.5% మిగిలింది అంటే 12.5 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అయినా.. కొత్తగా మంజూరైన వాటిని అందిపుచ్చుకోవటంలో వైసీపీ సర్కార్ ఘోరంగా విఫలమైంది...*
జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు*
*జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ. నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులతో కలసి తెనాలి నియోజకవర్గంలోని హాఫ్ పేట గ్రామ పరిధిలోని తంగెళ్ళమూడి డొంక మరియు కొలకలూరు గ్రామపరిధిలోని నంబూరు డొంక ప్రాంతాల్లో - కెనాల్ కి సాగు నీరు ఇవ్వకపోవడం, వర్షాభావం వల్ల దెబ్బ తిన్న వరి పంట పొలాలను పరిశీలించారు...*
*ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు జనసేనపార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు అందరూ పాల్గొని రైతులకు, రైతాంగానికి అండగా నిలబడటం జరిగింది...*
https://sritvtelugu.com/palanki-harikrishna-family-sided-with-janasena-tdp/
పాలంకి హరికృష్ణ కుటుంబానికి అండగా జనసేన-టిడిపి - శతఘ్ని న్యూస్ Shataghni News has come forward to inform the outside world about the activities of the common people in the remote villages and to make their voices heard. So send all your mass activities to our WhatsApp number(+91 94401 76789)
*పరిటాల గ్రీన్వే బిల్డింగ్స్ బ్రిక్స్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న పాలంకి హరికృష్ణ గారు గత తొమ్మిది నెలలు ముందు కంపెనీ యాజమాన్య అశ్రద్ధతో ప్రమాదవశాత్తూ మరణించాడు...*
*అప్పుడూ ఆ కంపెనీ మేనేజర్ మరియు ఎండి తోటకూర శ్రీనివాసరావు గారు బాధితుడి కుటుంబానికి 15 లక్షలు ఇస్తాను అని పరిటాల గ్రామ పెద్దలు కొంతమంది నాయకులు ఆధ్వర్యంలో హామీ ఇచ్చినారు. కానీ ఇంతవరకు బాధితుడు కుటుంబానికి సరైన న్యాయం చేయకపోవడంతో వాళ్ల కుటుంబం ధర్నాకి కూర్చున్నారు...*
*హరికృష్ణ కుటుంబానికి మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి పరిటాల గ్రీన్ వే బిల్డింగ్ బ్రిక్స్ కంపెనీ లో బాధితుడికి ఏం జరిగిందో తెలుసుకుని ఆ కుటుంబానికి బాధితుడి భార్యా మరియు ముగ్గురు పిల్లలకి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ కంపెనీ నుండి తగిన న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు...*
*ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కోగంటి బాబు గారు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు నాయిని సతీష్ గారు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది...*
JanaSena Party Pawan Kalyan Nadendla Manohar
*PawanKalyan Garu పార్టీ పెట్టారు...*
*PawanKalyan Garu CM అవ్వాలి...*
*PawanKalyan Garu మార్పు తెవాలి...*
*ఇలా ఆలోచిస్తే మార్పు ఎప్పటికీ రాదు!!*
*మనం సమాజాన్ని మార్చాలి దానికి Pawan Kalyan మనకున్న ఏకైక ఆయుధం..*
*ఇలా ఆలోచిస్తే మార్పు తప్పక వస్తుంది!!*
*ఎందుకంటే Pawan Kalyan Garu గమ్యం కాదు "ప్రయాణం"* 🔯✊🥛
*- జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
JanaSena Party Nadendla Manohar
*అనుభవాలు గురించి మనిషి ఎంత నేర్చుకుంటాడో...*
*మీ మాటల ద్వారా అంతకంటే ఎక్కువే నేర్చుకుంటాడు...-జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు*
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar Trivikram Srinivas
*కంచికచర్ల గ్రామానికి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామును గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది యువకులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేయడంతో సదరు బాధితుడు విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈరోజు కాండ్రు శ్యాముని పరామర్శించడం జరిగింది...*
*అనంతరం, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, జరిగిన ఘటనకి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేవిధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, బాధిత యువకుడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది...*
*ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారు, అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి గారు, నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పరామర్శించడం జరిగింది...*
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
ఆకాశమంత కీర్తి ఉన్న తండ్రికి పుట్టాననే గర్వం లేదు...*
*మా వంశం, మా కుటుంబమనే గొప్పలు చెప్పుకునే వ్యక్తిత్వం కాదు...*
*తండ్రి పేరు చెప్పుకుని, కుటుంబ సభ్యుల చావుని వాడుకొని కోట్లు సంపాదించుకోవాలనో లేదా రాజకీయాలు చేయాలని ఉండదు...*
*పేద ప్రజల ముద్దుబిడ్డ, బెజవాడ బెబ్బులి వంగవీటి మోహనరంగా గారి వారసుడు, ఆత్మీయ సోదరుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...*💐💐💐
*ఆదిపరాశక్తి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను...*💐💐 - జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
https://tejanewstv.com/కంచికచర్ల-జన-సైనికుడు-కం/
కంచికచర్ల జన సైనికుడు కంచెటి సాయిబాబా ని పరామర్శించిన జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల జన సైనికుడు కంచెటి సాయిబాబా ని పరామర్శించిన జనసేన సీనియర్ నాయకురాల.....
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు...*
*ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన పోరాటం తెలుగువారందరికీ స్ఫూర్తిదాయకం, గర్వకారణం. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు...*
జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
కంచికచర్ల జన సైనికుడు కంచెటి సాయిబాబా ని పరామర్శించిన జనసేన సీనియర్ నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవి గారు...*
గత రెండు రోజులు క్రితం కంచెటి సాయిబాబా కి బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో విజయవాడ వజ్రాల శివకుమార్ (V.R.L.S) హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది... వెంటనే స్పందించి జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి గారు సాయిబాబా గారిని పరామర్శించి 15000/- ఆర్థిక సహాయం చేసి సాయిబాబా ఆరోగ్య రీత్యా డాక్టర్ గారితో మాట్లాడి బాగోగులు చూసుకుంటానని వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మనోధైర్యం చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది... ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్ గారు అలాగే జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ తోట ఓంకార్ గారు సాయిబాబాను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది...
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
టీడీపీ, జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
*"నేను ఎవరైనా లేదా ఏ దేశం ద్వారా ఒత్తిడికి లోనయ్యే వ్యక్తిని కాదు." - ఇందిరా గాంధీ!*
*మన దేశ మాజీ ప్రధానమంత్రి & ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకుందాం... బలమైన భారతదేశం పట్ల ఆమె అలుపెరగని స్ఫూర్తి, ధైర్యం మరియు నిబద్ధత కోసం ఆమె ఎప్పుడూ గుర్తుండిపోతుంది...*🙏🙏🙏
జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
స్వాతంత్ర భారత తొలి ఉపప్రధాని, తొలి హోం మంత్రిగా దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్ది మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు...
- జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
*జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పీ.ఏ.సీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...*💐
*అందరికీ నవ్వులు పంచుతూ...*
*అన్నయ్యకి అండగా...*
*తమ్ముడికి తోడుగా...*
*అభిమానులకి వారధిగా...*
*ఎప్పుడూ ఆత్మీయతతో మెలిగే మా నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...*💐💐
- జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
Pawan Kalyan JanaSena Party Naga Babu Nadendla Manohar
శో||కూజంతం రామరామేతి మధురక్షారం..!*
*ఆరూహ్యా కవితాశాఖం-వందే వాల్మీకి కోకిలం!!*
*మానవతా విలువలను,ఉన్నతమైన ఆదర్శాలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుంది. అటువంటి గొప్ప కావ్యాన్ని రచించిన శ్రీ ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి నేడు... రామ కావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారిని ఈ రోజు స్మరించుకుందాం...*
- జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
Pawan Kalyan Nadendla Manohar JanaSena Party
*నీతి నిజాయితీ త్యాగ నిరతి పవన్ కళ్యాణ్ గారి ఆయుధాలు...* *సమాజం,సామాజిక సమస్యలు పవన్ కళ్యాణ్ గారి ఊపిరి...*💥💥✊
- జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు*
Pawan Kalyan Nadendla Manohar JanaSena Party
ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితి ఇదే 2024 ఎన్నికల్లో అయినా ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా నిలబడినా నిజమైన నాయకుడిని ఎన్నుకోండి... జై జనసేన జై హింద్...* ✊
-జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
*చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నవరాత్రులను ఎంతో నిష్టగా భక్తి శ్రద్దలతో మనం విజయదశమి జరుపుకుంటాము. ఆ దుర్గామాత ఆశీస్సులతో దుర్గాష్టమి సందర్బంగా ప్రజలందరికీ అష్ట ఐశ్వర్యలు పొందాలని, విజయదశమి వేల తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని ఆశిస్తూ, అందరికీ దుర్గాష్టమి, దసరా శుభాకాంక్షలు...*
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
*శ్రీ మహిషాసుర మర్దనీదేవి అయిగిరినందిని, నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే వాసిని, విష్ణువిలాసిని జిష్ణునుతే గిరివర వింధ్య శిరోధిని...*
*భగవతి హే శితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే...*
*జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే॥ శరన్నవరాత్రి మహోత్సవములలో తొమ్మిదవ రోజున శ్రీకనకదుర్గమ్మ వారు శ్రీమహిషాసుర మర్దనీ దేవిగా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి | శ్రీ దుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది...*
*ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీకనకదుర్గమ్మవారి సహజ స్వరూపం ఇదే!! మహిషాసుర మర్దనీ దేవి | అలంకారములో ఉన్న అమ్మవారిని దర్శించడం వలన అరిషడ్వర్గాలు నశిస్తాయి, సాత్విక భావం ఉదయిస్తుంది. | అనిమిత్త దోషాలు పటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి!*
జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
*శ్రీ దుర్గాదేవి*
*శరన్నవరాత్రి మహోత్సవాలలో ఎనిమిదవ రోజున శ్రీకనకదుర్గమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు తన దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తుంది... మహాభక్తుడైన కీలుడు పర్వతంగా రూపందాల్చి, అమ్మవారి పవిత్ర పాద స్పర్శకోసం ఎదురు చూస్తున్న సమయంలో లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించింది...'దుర్గే దుర్గతినాశని' అనే వాక్యం మనకందరికీ శుభాలను కలుగచేస్తుంది....దుర్గతులను నశింపచేసి సద్గతులను ప్రసాదించి, ఆయురారోగ్యాలను ప్రసాదించే దివ్యరూపిణి దుర్గమ్మవారు! శ్రీఅమ్మవారిదర్శనము సకల శ్రేయోదాయకం!*
- జనసేనపార్టీ సీనియర్ నాయకురాలు తంబళ్ళపల్లి రమాదేవి గారు*
Pawan Kalyan JanaSena Party Nadendla Manohar
నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణం వసంత కాలనీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమమునకు జనసేన సీనియర్ నాయకురాలు శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి గారు పాల్గొన్నారు... శ్రీ దుర్గా మాత ఆశీస్సులు నందిగామ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడు అందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు...🔱🕉️🚩 ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్ గారు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ తోట ఓంకార్ గారు జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది...*🔱🕉️🚩
Pawan Kalyan Nadendla Manohar JanaSena Party