Nijam Today
News, Analysis, Opinions & Fact-Check. Subscribe our YouTube channel: https://youtube.com/@NijamToday
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్ర....
కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు మద్యం కుంభకోణం కేసులో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. గురువారం డిల్లీ .....
రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎమ్యెల్యేగా ప్రమ....
యోగా సాధనతో సకారాత్మక ఆలోచనలు * దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. యోగా ప్ర....
అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఏపీలో ప్రభుత్వం మారగానే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా మారుతుందని స్పష్టం చేయడ.....
సింగరేణి అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్ర హోంశాఖ ...
లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ 18 వ లోక్సభ ఈ నెల 24 వ తేదీ నుంచి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24, 25 వ తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్...
ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ దొ...
రాజ్భవన్లో తనకు భద్రత లేదన్న బెంగాల్ గవర్నర్ పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గవర్నర...
జూలై 8 న కొత్త వీసా నిబంధనలను ప్రకటించనున్న అమెరికా మోసపూరిత వీసా దరఖాస్తులను గుర్తించడంతో పాటు జాతీయ భద్రతను పెంపొందించే లక్ష్యంతో కొత్త వీసా నిబంధనలను అమెరికా...
ఫిలిప్పీన్స్ నేవీపై డ్రాగన్ సైనికుల భీకర దాడి పొరుగున ఉన్న దేశాలతో కయ్యానికి కాలు దువ్వడం చైనాకు అలవాటే. పొరుగున ఉన్న భారత్, తైవాన్, భూటాన్ సహా వివిధ దేశాలతో .....
అంతర్జాతీయ యోగా దినోత్సవ అసలైన ప్రాముఖ్యత! ఏవి నారాయణరావు, సీనియర్ జర్నలిస్ట్ “అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని“ వేడుకగా జరుపుకోవడమనేది ప్రపంచ క్యాలెండర్ ...
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు రూ.9 వేల కోట్లు మాత్రమే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు స్విట్జర్లాండ్....
పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ నిధులపై పవన్ ప్రశ్నల వర్షం విజయవాడ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన శాఖలలో న.....
హైకోర్టుల్లో నీట్ పిటిషన్ల విచారణపై సుప్రీం స్టే యూజీసీ- నీట్, 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణలపై సు.....
రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్.. రూ.1.2 లక్షల ఫైన్ పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని కించపరుస్తూ నాటకం వేసిన విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థ భారీ జ...
కొత్త డీజీపీ ద్వారకా తిరుమలరావు డీజీపీ హరీశ్కుమార్ గుప్తాను రాష్ట్రప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధి...
విద్యుత్ కోతల ట్వీట్పై జర్నలిస్టు రేవతిపై ఎఫ్ఐఆర్ తన నివాస ప్రాంత పరిధిలోని కరెంటు కోతలను ప్రస్తావించిన ఎల్బీనగర్కు చెందిన కృతికను విద్యుత్తు సిబ్బంది బెదిరి...
మృతిచెందిన హజ్ యాత్రికుల్లో 68 మంది భారతీయులే! ముస్లింల పవిత్ర హజ్ యాత్ర ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయ.....
నితీష్ రిజర్వేషన్ల పెంపును రద్దు చేసిన పాట్నా హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను 50 శాత....
అమరావతికి సాష్టాంగ వందనం చేసిన చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూసి, ఆ ప్రాంతంలో పాడుబడినట్ట....
లోక్సభ ఎన్నికల తీర్పు అసాధారణం 2024 లోక్సభ ఎన్నికల తీర్పును “అసాధారణమైనది” అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. వరుసగా మూడోసారి కేంద్రంలో ప...
హజ్ యాత్రలో అపశృతి.. 577 మందికి పైగా మృతి పవిత్ర హజ్ యాత్రలో ఎండ తీవ్రరూపం తట్టుకోలేక యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. యాత్రలో ఎండ వేడి....
నీట్ పరీక్షలో నిర్లక్ష్యం ఏమాత్రం ఉపేక్షింపరాదు దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్ష వివాదంపై విచారణ సందర్భంగా సుప్...
ఇంగ్లిష్ మీడియం స్కూళ్లపై మోజు ఆత్మహత్యా సదృశమే సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల వైపు ఆకర్షితులవుత....
ఉపాధ్యాయ పదోన్నతులపై హైకోర్టు ఆగ్రహం తెలంగాణాలో పాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్నా ప్రక్రియను ఎలా కొనసాగిస్తారన.....
ఐదేళ్లలో 64 శాతం పెరిగిన ఇండ్ల అద్దెలు ప్రజల ఆదాయాల్లో పెరుగుదల లేకపోయినప్పటికీ నివాస అద్దెలు మాత్రం నింగిని అంటుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో దేశంలోని...
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Website
Address
1-8-448, Lakshmi Building, SP Road, Begumpet
Secunderabad
500003