YSRTP youth wing mncl
YSR తెలంగాణ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్
షర్మిల అక్క పుట్టిన రోజు సందర్భంగా..
*YSR తెలంగాణ పార్టీ..*
*YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్క గారి పుట్టిన రోజు సందర్భంగా...*
మందమర్రి మండలం లో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత పలు సేవా కార్యక్రమల నిర్వహించడం జరిగింది..
*అనంతరం జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్ మాట్లాడుతూ..*
షర్మిలమ్మ గారు తెలంగాణ
ప్రజల కోసం ఎండనకా వాననకా ప్రజాప్రసన్న యాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ఉంది..
గతం లో రాజశేర్రెడ్డి గారి రాజన్న రాజ్యం రావాలని అంటే అది కేవలం షర్మిళ అక్క తోనె సాధ్యం..
తెలంగాణ ప్రజలు షర్మిల అక్క ప్రజా ప్రస్థానం యాత్రను స్వాగతించారు.
ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాలో ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు..
అదే తరుణంలో తెలంగాణ ప్రజల కోసం గెలవడం కన్నా త్యాగం గొప్పదనే నినాదంతో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చిలదు అనే ఒక ఉద్దేశంతో ఎన్నికల బరిలో తప్పుకున్నా ఘనత షర్మిల అక్క గారిది..
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కవి రాజ్, యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎండీ సమీర్, యువజన విభాగం నాయకులు. రాజు , కాసిపేట చరణ్ గోల్కొండ జై చందర్ , సుందర్ , సత్తి , సతీష్ నాయకులు, ముతదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం...
*YSR తెలంగాణ పార్టీ..*
*మంచిర్యాల జిల్లా..*
*మందమర్రి మండలం.*
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించండి..
*అనంతరం మంచిర్యాల జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్ మాట్లాడుతూ..*
మహనీయుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలను వేసి నీవాళ్లు అర్పించడం జరిగింది.
తర్వాత అంబేద్కర్ గారి ఆశయాలను భారత పౌరులందరూ కొనసాగించాలి.
అంబేద్కర్ గారు కొందరివాడు కాదు అందరివాడు.
ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఓరం కవి రాజ్, సేవ దళ్ జిల్లా అధ్యక్షుడు గద్దె సాయి, కిషోర్ , మందమర్రి మండల యువజన విభాగం అధ్యక్షుడు జవిద్ పాష మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి రాజేశ్వరి, మహిళా నాయకురాలు గోవర్ణ .
జిల్లా యువజన నాయకులు గోల్కొండ జై చందర్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు..
#మంచిర్యాల
#వైఎస్సార్
#లోటస్
Vote for Congress.,...
Vote for Congress..
#మంచిర్యాల
ాంగ్రెస్
*YSR తెలంగాణ పార్టీ*
*మంచిర్యాల జిల్లా..*
*YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు..*
*సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడం జరిగింది...*
*అందులో భాగంగా..*
ప్రచారం లో బాగంగా 18వ వార్డ్ గాంధీనగర్లో ప్రచారం చేస్తూ ప్రజలకు వివరించడం జరిగింది...
*చెన్నూరు నియోజవర్గం అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వివేక్ వెంకట స్వామి గారినీ భారీ మెజార్టీతో గెలిపించుకొని షర్మిల అక్క గారి బహుమతిగా ఇస్తామని చెప్పడం జరిగింది.*
*YSR తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్ మాట్లాడుతూ..*
*చెన్నూరు నియోజవర్గం యువత అంతా కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది..*
ఈ కార్యక్రమంలో , కాంగ్రెస్ పార్టీ 18వ బూత్ ఇన్చార్జ్ బూడిది శంకర్ యువ నాయకుడు జవిద్ ఖాన్ మంచిర్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఓరం కవి రాజ్ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఎండి జావిద్ పాషా,, యువజన విభాగం నాయకులు కాసిపేట చరణ్, గోల్కొండ జై చందర్, తదితరులు పాల్గొన్నారు..
YSR తెలంగాణ పార్టీ..
మంచిర్యాల జిల్లా..
చెన్నూరు నియోజకవర్గం..
*YSR తెలంగాణ పార్టీ నిజమైన నాయకులు అలాగనే పార్టిలో కొనసాగుతున్నారు...*
*కొంతమంది ఉనికి చాటుకోవడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు చెప్పుకొని వాళ్ళ ఉనికి చాటుకుంటున్నారు..*
*అనంతరం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్,మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్ మాట్లాడుతూ....*
YSRTP నుంచి BRS పార్టీ నియోజవర్గం కోఆర్డినేటర్ ఆ పార్టీలో చేరి తన ఉనికి చాటుకోవడానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ నుంచి BRS పార్టీ భారీ చేరికలు చెప్పుకుంటున్నారు..
వారందరికీ నా తరఫున ప్రశ్న మీ అందరికీ పార్టీలో సముచిత స్థానాన్ని ఈరోజు పార్టీ కష్టాల్లో ఉంటే ఆ పార్టీని విడి మీరు మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం సమయం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను..
మా అందరికీ ఒక నమ్మకం ఉంది వైయస్సార్ కుటుంబం అంటే ప్రేమ కూడా ఉంది.
నిజమేనా కార్యకర్తలు నాయకులందరూ వైయస్సార్ తెలంగాణ పార్టీలోనే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను..
అలాగే మా అదినేత్రి షర్మిల అక్క గారి ఆదేశాల మేరకు మా పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి కే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను..
జై తెలంగాణ!! జై భీమ్.!!
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఒరం కవి రాజ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఎండి జవిద్ ఖాన్ , కాసిపేట చరణ్ జై చందర్, తదితరులు పాల్గొన్నారు..
#మంచిర్యాల #లోటస్
*YSR తెలంగాణ పార్టీ*
*మంచిర్యాల జిల్లా..*
*YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు..*
*సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడం జరిగింది...*
*అందులో భాగంగా..*
*ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు గారినితో కలిసి వారి నేతృత్వంలో.. *చెన్నూరు నియోజవర్గం అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని షర్మిల అక్క గారి బహుమతిగా ఇస్తామని చెప్పడం జరిగింది.*
*YSR తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్ మాట్లాడుతూ..*
*చెన్నూరు నియోజవర్గం యువత అంతా కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది..*
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గం నరేష్ గారు,మంచిర్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఓరం కవి రాజ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఎండి జవిద్ పాషా,బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు సంపత్, యువజన విభాగం నాయకులు కాసిపేట చరణ్, గోల్కొండ జై చందర్, తదితరులు పాల్గొన్నారు..
#వైఎస్సార్ తెలంగాణ పార్టీ #మంచిర్యాల
ాంగ్రెస్
YSR తెలంగాణ పార్టీ..
చెన్నూరు నియోజకవర్గం..
మందమర్రి మండలం..
*చెన్నూరు నియోజవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం...*
*చెన్నూరు నియోజవర్గం కోఆర్డినేటర్ దుర్గం నగేష్ నేత మరియు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ.*
*రాబోయే ఎన్నికల్లో YSR తెలంగాణ పార్టీ 119 స్థానాల్లో పోటీలో ఉంటుంది..*
ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులు ఉన్నారు.
షర్మిలమ్మ గారి నాయకత్వంలో పనిచేయడానికి పెద్ద ఎత్తులో అభ్యర్థుల ప్రక్రియ జరుగుతుంది..
ఉమ్మడి అదిలాబాద్ లో పది స్థానాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగురుతుంది.
ప్రతి ఒక్క కార్యకర్త సైనికులగా పని చేయాలని అన్నీ తెలియజేయడం జరుగుతుంది.
చెన్నూరు నియోజవర్గంలో దొరల పాలన నడుస్తుంది ఆ పాలన అంతం చేయాలంటే కేవలం షర్మిల అక్క తోనే సాధ్యం అన్నీ పెద్ద ఎత్తులో పార్టీలో చేరుతున్నారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలమ్మ గారు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది..
అలాగే మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు చెన్నూరు నియోజవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఉంటుంది కావున కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి..
ఈ కార్యక్రమంలో జిల్లా దళిత విభాగం అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ , మందమర్రి యువజన విభాగం మండల అధ్యక్షుడు జావేద్ పాషా,జైపూర్ మండల అధ్యక్షుడు సాయి, కోటపల్లి మండల అధ్యక్షుడు పున్నం,బీమారం మండల అధ్యక్షురాలు లక్ష్మీ బీమరం మహిళా విభాగం అధ్యక్షురాలు.సునీత గోల్కొండ జై చందర్, తదితరులు పాల్గొన్నారు..
YSR తెలంగాణ పార్టీ..
మంచిర్యాల జిల్లా..
*చెన్నూరు నియోజకవర్గం..*
*మందమర్రి..*
ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు జర్నలిస్టు పై అనుచిత వ్యాఖ్యలను వెంటేనే వెనక్కి తీసుకోవాలి...
*అనంతరం మంచిర్యాల జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్ మాట్లాడుతూ..*
మొన్న మందమర్రి కార్యకర్తల సమావేశంలో జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కార్యకర్త రెచ్చ కొట్టే విధంగా మాట్లాడడం సరికాదు..
జర్నలిస్టులో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
ప్రతిపక్ష నాయకులను టిఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తే గన్నుతో కాల్ చేస్తానని బహిరంగానే చెప్పేశారు.
అంటే మీకు ఎదురు తిరిగితే మీరు చేసేది తప్పు అని చెబితే వాళ్ళని బెదిరిస్తారా.
మీరు దొరల దగ్గర ఉండి ఉండి చెన్నూరు ప్రజలు బానిసలు అనుకుంటున్నరు. మిమ్మల్ని తరిమికొట్టి రోజు కూడా వస్తుంది.
ఇంకొకసారి జర్నలిస్టులపై మీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ సహించేదే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను..
మీరు తెలంగాణ జర్నలిస్టులను అందర్నీ క్షమాపణ కోరాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం..
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఓరం కవిరాజు , రమేష్ రాజు శ్రీకాంత్ తదితరు పాల్గొన్నారు.
#మంచిర్యాల #బాల్క #వైఎస్సార్ #షర్మిల
కేటీఆర్ గారి మంచిర్యాల జిల్లా పర్యటన లో బాగంగా ముదస్తు అరెస్ట్ చేయడం జరిగింది..
#బాల్క సుమన్
#మంచిర్యాల
#
*YSR తెలంగాణ పార్టీ*
*మంచిర్యాల జిల్లా..*
*చెన్నూరు నియోజకవర్గం..*
*మందమర్రి...*
మాట నిలబెట్టుకోలేని కేటీఆర్ గారికి మంచిర్యాల *జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదు.*
*కేటీఆర్ మందమర్రి పర్యటనను అడ్డుకుంటాం..*✊
YSR తెలంగాణ పార్టీ చెన్నూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ దుర్గం నాగేష్ నేత,మరియు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ..
_ఎన్నికల సమయంలో మందమర్రి కి వచ్చిన సీఎం కేసీఆర్ గారు మందమర్రి మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తానని రెండుసార్లు మాట ఇచ్చి మందమర్రి ప్రజలందరినీ మోసం చేసిండు.
_శ్రావణపల్లి రెండు బొగ్గు గనులను ప్రారంభిస్తానని మళ్లీ మాట చెప్పాడు. అది కూడా తప్పారు..
_ఇంటికొక ఉద్యోగం ఇస్తానని అలా కూడా మాట చెప్పాడు.
అది కూడా తప్పారు..
_దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని అలా కూడా మాట చెప్పారు..
_నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి కూడా ఇస్తానని కూడా మాట ఇచ్చారు..
ఇవన్నీ వదిలేశారు.
చెన్నూరు నియోజవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ఏమో
చెన్నూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ చేస్తానని మాట తప్పడు.
చెన్నూరు నియోజవర్గంలో కొత్త మండలలు చేస్తాను.. అన్నీ కూడా మాట చెప్పాడు.
హామీలను పూర్తి చేసి జిల్లాలలో అడుగుపెట్టాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్, దళిత విభాగం మంచిర్యాల జిల్లా దళిత విభాగం అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఒరం కవి రాజ్ , యువజన విభాగం చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షుడు దుర్గం ప్రభాకర్, జైపూర్ మండల్ అధ్యక్షుడు సాయి తదితరులు పాల్గొన్నారు.
Bagath Singh Jayanthi..
#మంచిర్యాల
*YSR తెలంగాణ పార్టీ..*
*మంచిర్యాల జిల్లా*
*మందమర్రి..*
*భగత్ సింగ్ గారి జయంతి వేడుకలు మందమరి పట్టణం లో ఘనంగా నిర్వహించడం జరిగింది*
అనంతరం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్ మాట్లాడుతూ..
భారత స్వతంత్ర సమరయోధుడు ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరచాడు విప్లవం వర్ధిల్లాలని అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే
ప్రతి ఒక్క యువ తేజలకు యువ కెరటాలకు భగత్ సింగ్ ఒక ఆదర్శంగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఒక భగత్ సింగ్ ల వెలగాలని కోరుకుంటున్నాం..
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఓరం కవి రాజ్,యువజన విభాగం మండల అధ్యక్షుడు జావిద్ పాష,జై చందర్, తదితరులు పాల్గొన్నారు..
#మంచిర్యాల
#వైఎస్సార్
అంగన్వాడి కార్మికులకు వేతనం పెంచాలి..
వైయస్సార్ తెలంగాణ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ విద్యార్థి అధ్యక్షుడు ఓరం కవి రాజు డిమాండ్..
#మంచిర్యాల
*YSR తెలంగాణ పార్టీ...*
*అంగవడీ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్..*
కాసిపేట మండలకేంద్రంలో అంగన్ వాడీ కార్మికుల దీక్షకు YSR తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అజీమోద్దీన్ మరియు విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు ఒరం కవిరాజు పూర్తి మద్దతు తెలుపుతూ..
అనంతరం వారు మాట్లాడుతూ...
ఏదైతే రాష్ట్రం వ్యాప్తంగా 70 వేల మంది కార్మికులు పనిచేస్తుంటే ఇందులో బడుగు బలహీన వర్గాల మహిళలు ఎక్కువ సంఖ్యలో వున్నారు..
గత 48 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవ చేస్తున్నారు వీరికి కనీస వేతనంగా 26000/-కలిగించకపోవడం చాలా బాధాకర విషయం అలాగే వీరికి హెల్త్ కార్డు, వేతనంలో సగం అమౌంట్ పెన్షన్ రూపంలో ఇవ్వాలి.
-సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్ వాడి ఉద్యోగాలకు గ్రాట్యూటీ చెల్లించాలి అని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది..
గతంలో సీఎం కేసీఆర్ గారు అధికారులకు వచ్చిన వెంటనే ఏఒక్క కార్మికుడు కూడా ధర్నా చేయడం అవసరం లేదు ధర్నా చౌక్ కూడా ఎత్తేస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో పేదల ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరినీ మోసం చేశాడు..
ఏదైతే డిమాండ్స్ పూర్తి చేయని పక్షాన వైయస్సార్ తెలంగాణ పార్టీ ప్రగతి భవన్ ని చుట్టుముడుతుందని హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం నాయకులు కసిపేట చరణ్ , సునీల్ తదితరులు పాల్గొన్నారు..
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి పేపర్ క్లిప్స్..
YSR తెలంగాణ పార్టీ.
చెన్నూరు నియోజకవర్గం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంగా అనిల్ కుమార్ మరియు చెన్నూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ దుర్గం నగేష్ నేత గారి ఆదేశాల మేరకు.
జైపూర్ మండలం పెగడపల్లి లో గ్రామం లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలయేసి నివాళులు అర్పించడం జరిగింది..
అనంతరం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్.మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం కోసం ప్రజలంతా కృషి చేయాలి అన్నారు..
వైఎస్ షర్మిల అక్క గారితోనే సాధ్యం..
ఈ కార్యక్రమంలో.
జైపూర్ మండల్ అధ్యక్షుడు తుంగపిండి సాయి, సునీత,పద్మ,మాధవి, తదితరులు పాల్గొన్నారు..
BRS పార్టీ ఎమ్మెల్యే బాల్క గారికి కి మందమర్రి మండలంలో ఓటు అడిగే హక్కు లేదు..
పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మందమర్రి లో ఓటు అడిగే హక్కు లేదు..
#మంచిర్యాల
#మందమర్రి
*YSR తెలంగాణ పార్టీ...*
*చెన్నూరు నియోజకవర్గం* *మందమర్రి మండలం..*
*మందమర్రిలో brs పార్టీ నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదు..*
*మందమర్రి నీ అభివృద్ధి చేసి ఓట్లు అడగాలి..*
మంచిర్యాల జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్, మరియు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్ ,మాట్లాడుతూ
స్థానిక మందమర్రి మార్కెట్ లో రోడ్డు గుంటలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..
శ్రీపతి నగర్ నుండి బస్టాండ్ వరకూ రోడ్డు గుంటలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు..
ఇవి ఏవి అధికార పార్టీ నాయకుడు కనబడట్లేదా?
మందమరి ప్రజలకు ఆశ మందమర్రి మార్కెట్లోకి బస్సులు రావడం.
బాల్క సుమన్ నే వచ్చాడు మందమర్రి బస్టాండ్కు బస్సులు రావా అన్నీ ఆరోజు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చి ఆ మాట ఊసే లేకుండా పోయింది..
ఇవి అన్ని మాటలు తప్పిన ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి మందమర్రి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని YSR తెలంగాణ పార్టీ విమర్శించారు..
కచ్చితంగా గా మందమర్రి కి మునిసిపల్ ఎలక్షన్ జరిపించాలి.
మందమర్రి అభివృద్ధి అయిన తర్వాతనే ఓట్లు అడగాలి..
విమర్శించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఓరం కవిరాజ్ , యువజన విభాగం మందమరి మండల అధ్యక్షుడు జావిద్ పాషా, గోల్కొండ జై చందర్, సునీల్, తదితరులు పాల్గొన్నారు.
*యువజన విభాగం కార్యదర్శిగా హేమంత్..*
#మంచిర్యాల
నూతనంగా వచ్చిన తహసిల్దార్ని కలిసిన YSR తెలంగాణ పార్టీ నాయకులు..
*YSR తెలంగాణ పార్టీ..*
*మంచిర్యాల జిల్లా మందమర్రి కి నూతనం గా వచ్చిన*
*MRO చంద్రశేఖర్ గారిని* *మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..*
*ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్,జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్, దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఒరం కవి రాజ్ మండల యువజన విభాగం అధ్యక్షుడు ఎండీ జవిద్ పాషా,లోబో చరణ్, తదితరులు పాల్గొన్నారు.*
16.08 .22
*YSR తెలంగాణ పార్టీ..*
*మంచిర్యాల జిల్లా*
*చెన్నూరునియోజకవర్గం...*
ఆధ్వర్యంలో.
మందమర్రి సాయిబాబా టెంపుల్ ఎదురుగా 77వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ముందు *మంచిర్యాల జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్* జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ...
భారత పౌరులందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో మతాలు, కులాలు, భాషలతో భిన్నత్వంలో ఏకత్వంగా భారత దేశం విరాజిల్లుతోంది. దేశంలో స్వేచ్ఛా, సమానత్వాలను రక్షిస్తూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ పరిపాలించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. శాంతికి నిలయంగా ఉన్న దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు ముందుండాలి.
ఈ కార్యక్రమంలో.
దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు ముల్కల రాజేందర్ ప్రసాద్,బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు పెద్దురి శ్రీనివాస్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఓరం కవి రాజ్, మందమర్రి మండల యువజన విభాగం అధ్యక్షుడు జావిద్ పాషా, యువజన నాయకులు,రాజు వినోద్,సతీష్,రమేష్, శ్రితేజ ,తదితరులు పాల్గొన్నారు
జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు..
Videos (show all)
Telephone
Website
Opening Hours
09:00 - 17:00 |