Videos by YSRTP youth wing mncl. YSR తెలంగాణ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్
Vote for Congress.,...
*YSR తెలంగాణ పార్టీ* *మంచిర్యాల జిల్లా..* *YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు..* *సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడం జరిగింది...* *అందులో భాగంగా..* ప్రచారం లో బాగంగా 18వ వార్డ్ గాంధీనగర్లో ప్రచారం చేస్తూ ప్రజలకు వివరించడం జరిగింది... *చెన్నూరు నియోజవర్గం అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం వివేక్ వెంకట స్వామి గారినీ భారీ మెజార్టీతో గెలిపించుకొని షర్మిల అక్క గారి బహుమతిగా ఇస్తామని చెప్పడం జరిగింది.* *YSR తెలంగాణ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభు దేవ్ మాట్లాడుతూ..* *చెన్నూరు నియోజవర్గం యువత అంతా కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది..* ఈ కార్యక్రమంలో , కాంగ్రెస్ పార్టీ 18వ బూత్ ఇన్చార్జ్ బూడిది శంకర్ యువ నాయకుడ
YSR తెలంగాణ పార్టీ మంచిర్యాల జిల్లా.. *సింగరేణి కార్మికులకు వేతనాలు వెంటనే పెంచాలి..* *జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల ప్రభుదేవ్ మాట్లాడుతూ..* 2016 లో వచ్చిన వేజ్ బోర్డ్ 5 సం లు పూర్తి అయ్యిన కూడా ఈ రోజు వరకు సింగరేణి కార్మికులకు వేతనాలు పెంచలేదు. వేజ్ బోర్డ్ రాక కార్మికులు ఇప్పుడు వున్న ధరలతో వచ్చిన జీతం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన జీతం లో income tax రూపంగా ప్రతి ఒక్క కార్మికులు దగ్గర నుంచి 20 వేల 30 వేల వరకు తీసుకుంటున్నారు. సింగరేణి కార్మికుడు బావిలో లో దిగి చీకటిలో పని చేసి భారత దేశానికి వెలుగును ఇస్తున్నాడు. కానీ సింగరేణి కార్మికుడు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీకటిలో ఉంచుతున్నారు ఎమ్మెల్యే లకి ఎంపీ లకి లక్షలో జీతం కానీ సింగరేణి కార్మికునికి మాత్రం జీతం పెంచడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? సింగరేణి కార్మికులకు వేతనాలు పెంచ