Yadavalli Venkataswamy
Nearby public figures
Goshamahal Constituency
Old Safilguda Moulali
Aimim Headquarters Darrusalam
Rein Bazar
Jubilee Hills
Emmar
500064
501218
Bahadur Pura To Kishanbagh
Hydernagar, Metpally
Tolichowki
TELANGANA NSUI STATE VICE PRESIDENT(elected)
ex.Telangana STATE SECRETARY(elected)(2015 To 2018)
Anna Lu... thammulu...Naa Dosthulu...Naa Vallu.
#
*Wishing Happiest Birthday To Our Telangana State Transport And BC Welfare Minister "Shri. Ponnam Prabhakar Anna Garu*💐🎂🍰🤝🤝
.. #
Our Emancipator, Our inspiration, Our idol, Our Father, Our Leader. His vision cannot be matched, his knowledge will never be matched. Words are not enough for him.
Let's celebrate the Birth anniversary of one of the tallest son of India Dr. Bhimrao Ambedkar.
Paying my respects to his fulfilling life on his 134th Birth Anniversary
*Wishing everyone a very happy and Blissful Eid !*
*May this occasion bring good health, Prosperity and* *Happiness to all.*
* * * *
Regards:
*Yadavalli Venkataswamy*
*(Swamy B2R)*
*Telangana State NSUI Vice President*
*NSUI Incharge Nizamabad district and Bhongir Parliament Constituency*
courtesy
meet with newly appointed ACP Jubilee Hills Shri NARASAIAH Garu Along Constituency Youth Congress President Manoj Yadav Anna
జూబ్లీహిల్స్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మనోజ్ యాదవ్ గారి తో నూతనన్ గా జూబ్లీ హిల్స్ ACP గా నియమింపబడిన ACP నరసయ్య గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Regards :
Swamy
Telangana State NSUI Vice President
Today With All India Congress Committee General Secretary Tariq Anwar ji @ Aicc Office ,New Delhi Tariq Anwar
Received AICC Incharge SECRETARY ( Arunachal Pradesh Tripura States ) , Member CWC Shri. Manish Chatrath Ji At Shamshabad Airport Today For CWC MEETING In Hyderabad
Regards:
Swamy
Telangana State NSUI VIce President
AICC ఇంచార్జ్ సెక్రటరీ ( అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు ) CWC సభ్యుడు శ్రీ. మనీష్ చత్రత్ గారిని హైదరాబాద్లో CWC మీటింగ్ కోసం ఈరోజు శంషాబాద్ విమానాశ్రయంలో స్వగతం పాలకడం జరిగింది
స్వామి
తెలంగాణ NSUI రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఒక్కసారిగా
ఈ ఫోటో చూసాక
కండ్లలో నీళ్లు తిరిగాయి...
ఉద్యమ సమయంలో
ఒక కాల్ ఇస్తే రైళ్లు ఆగినయ్...
స్వరాష్ట్రంలో
ఇప్పుడు ఆ రైలు కోసం కోదండరాం సర్...
సర్ మీ నిరాడంబర జీవితానికి హ్యాట్సాప్...
Met ALL INDIA YOUTH CONGRESS PRESIDENT BV SRINIVAS JI AT IYC NATIONAL EXECUTIVE @ Katriya Hotel ,Somajiguda
ఈ పుణ్యభూమి....వేదభూమి....కర్మభూమిలో పుట్టినందుకు ప్రభుత్వం ద్వారా పొందుకున్న పుణ్యఫలం..
ప్రపంచ ' విశ్వగురువు ' దేశంలో మనిషి ప్రాణానికి ఉన్న విలువ....డిజిటల్ ఇండియా 💔
Remembering My Dearest Brother From Another Mother... "I AMAN" On His 4th Death Anniversary
Even though 4 years passed, your memories are still fresh in my mind. You'll always be remembered fondly My Dear Thammudu
Your one of the greatest person I Have known, and I pray for Your Family and May Allah Grant Peace To Your departed soul...
Paying Rich and Floral tribute to the architect of Indian constitution, Manya Shri. Dr. Baba Saheb Ambedkar ji on his 132th Birth Anniversary (14th April ) At NEW DELHI , JANTAR MANTAR Organised By CONGRESS SEVA DAL AND SC DEPT
సావర్కర్ కు నాసిక్ జిల్లా కలెక్టర్ హత్యకు గాను డిసెంబర్ 1910 లో జీవిత ఖైదు 25 సంవత్సరాలు మరియు మరో కేసులో 25 సంవత్సరాలు మొత్తం రెండు జీవిత ఖైదులు (50 సంవత్సరాల) శిక్ష 1911 జనవరి 31న విధించబడింది. అప్పటి వరకు ఎరవాడ జైలులో ఉన్న సావర్కర్ను అండమాన్ సెల్యులార్ జైలుకు తరలించారు. 11, జూలై 1911 నుండి మే 1921 వరకు అతను అండమాన్ దీవులలో సుమారు 9 సంవత్సరాల 10 నెలల పాటు జైలులో ఉన్నాడు.
జైలులో ఉన్న 9 సంవత్సరాల కాలంలో 6 సార్లు బ్రిటీష్ వారికి క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి ఉత్తరాలు రాసాడు. ఉత్తరాలు రాయడం , బ్రిటిష్ అధికారులకు అనుకూలంగా ఉండటం చేత మే 21, 1921 న సావర్కర్ను అండమాన్ నుండి రత్నగిరి జైలుకు తరలించారు.
రత్నగిరి జిల్లా కలెక్టరు అనుమతి లేకుండా ఏ రాజకీయ కార్యకలాపంలో పాల్గొనకూడదని మరియు జిల్లాను విడిచి వెళ్లకూడదనే షరతుపై సావర్కర్ 1924 జనవరిలో రత్నగిరి జైలు నుండి విడుదలయ్యాడు అంటే 1911 నుండి 1924 వరకు మరియు 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అందులో 9 సంవత్సరాలు అండమాన్ సెల్యూలార్ జైలులో. 50 ఏళ్ల జైలు శిక్ష విధించడం అనేది శుద్ధ అబద్ధం.
May Lord Hanuman’s Divine blessings be with you always and help you overcome all obstacles in your path.
Happy Hanuman Jayanti..!🙇♂️🙏🏼
ఇది వరకు ఫోన్ చేయాలంటే బాలన్స్ వేయించే వారు..
మోడీ సారు పుణ్యమా అని ఇప్పుడు ఫోన్ రావాలన్నా బాలన్స్ వేయాల్సిందే..
150 బిల్ కడితే లెక్క లేనన్ని టీవీ చానల్స్ వచ్చేవి..
ఇప్పుడు 400 కట్టినా అన్ని చానల్స్ రావట్లేదు..
కొత్తగా UPI పేమెంట్స్ మీద కూడా 1.1% టాక్స్ అంట..
ATM లో మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు గోకితే ఫైన్..
బాంక్ అకౌంట్ ల్9 మినిమం అమౌంట్ లేకపోతే ఫైన్..
ఏడాదికి ఒక సారి సర్వీస్ ఛార్జ్ లు..
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా.. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉంటాయి.. ఎందుకు ధరలు తగ్గవో ఆయనకే తెలియాలి..
పెద్ద నోట్లు రద్దు చేసి బ్లాక్ మనీ మొత్తం బయటకు లాగేస్తా అన్నాడు..
కొండని తవ్వి ఎలకని కూడా పట్టలేదు..
1000, 500 లాంటి పెద్ద మెట్లు రద్దు చేసి వాటికంటే పెద్దగా ఉన్న 2000 నోటు ఎందుకు తెచ్చాడో మళ్ళీ ఆయనకే తెలియాలి..
బ్లాక్ మనీ రాకపోగా ఇప్పుడు ఆ 2000 రూపాయల నోటు ఎక్కడికి పారిపోయిందో.. ఎవరి దగ్గర పిల్లల్ని పెడుతుందో.. ఆయన దోస్తులకే తెలియాలి..
68 ఏళ్లలో 14 (పద్నాలుగు) ప్రధాన మంత్రులు 50 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మన విశ్వ గురు మోడీ కేవలం 8 ఏళ్లలో ఆ అప్పును 150 లక్షల కోట్లు చేశారు.. నిజంగా గ్రేట్ కదూ..!!
ఏది ఏమైనా దేశ ప్రజలకు అచ్చె దిన్ ని పరిచయం చేసిన మన ప్రియతమ ప్రధాన మంత్రి గారికి దేశ ప్రజల తరపున అభినందనలు.. జై మోడీ..😁😁
#అంబానీ_ని_ప్రేమించుమన్నా
#ఆదాని_ని_పెంచుమన్నా
దేశమంటే పబ్లిక్ కాదోయి
దేశమంటే ప్రైవేటొయి
వొట్టిమాటలు కట్టిపెట్టోయు
గట్టి రైట్ ఆఫ్ లు తలపెట్టవోయ్
లాభాలు పొంగిపోరలే కంపెనీలు కని పెట్టవోయి
కారుచౌక గా అవి ప్రైవేటు కి కట్టపెట్టొయి
ప్రైవేటు కి కలిగితే సొమ్ము కలదోయ్
సొమ్ము కలవాడెను పార్టీ ఓటు స్పాన్సరోయ్
గ్యాస్, పెట్రోల్ ధరలు మోస్తూ
దేశస్థులంతా నడువ వలెనోయ్
ఆదాని అంబానీ ల లాభాలు లెక్కిస్తూ గడుపవలెనోయి
పబ్లిక్ లాభం సాంతం మానుకొని ప్రైవేటు వానికి తోడు పడవోయి
పూను స్పర్ధలు జనులయందు, ప్రాంతమందు, మతములందు
వ్యర్థ కలహం పంచావోయి
పార్టీ ఓటు పెంచుకోవోయి
దేశమంటే పబ్లిక్ కాదోయి దేశమంటే ప్రైవేటోయి.
Teachers MLC ELECTION CAMPAIGN
In Various Schools *Reaching Every Voter* Explaining and Campaigning on behalf of GALREDDY HARSHAVARDHAN REDDY REDDY GARU
(SUPPORTING BY CONGRESS PARTY) In SHAIKPET , Ameerpet, KHAIRTHABAD MANDEL schools
Please Vote *Galreddy harshavardhan reddy Anna* SL NO.10
VOICE OF TELANGANA TEACHERS REDDY
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
గల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ మద్దతు) తరపున వివిధ పాఠశాలల్లో ప్రతి ఓటరు కు వివరిస్తూ ప్రచారం చేస్తున్నాము. అమీర్పేట్ మండలం, ఖైర్తాబాద్ మండల్ మరియు షేక్పేట్ మండల పాఠశాలల్లో ప్రతి ఒక్క ఓటరు ఈయనటువంటి టీచర్ ని కలిసి గల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సింది అభ్యర్ధించాము
దయచేసి గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి Anna కి ఓటు వేయండి *S NO.10*
Regards:
Swamy B2R
TELANGANA STATE NSUI VICE PRESIDENT
"నేను జీవితాంతం ఎన్నికల్లో ఓడిపోవడానికి
సిద్ధం కానీ అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు అడగను"
-రాహుల్ గాంధీ❤️
అయితే కష్టమే సార్
గెలిచిన వెంటేనే పదైదు లచ్చలు ఇస్తా అని హామీ ఇవ్వాలి
విమానాశ్రయల సంఖ్య పెంచుతాం అని చెప్పి వాటిని ప్రైవేటీకరణ చేయాలి
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళ ప్రాధాన్యత అని చెప్పి అన్ని ఉద్యోగాలు ప్రైవేటీకరణ చేయాలి.
అన్ని గ్రామాలకు స్పీడ్ ఇంటర్నెట్ అని చెప్పి మోసం చెయ్యాలి
60 యేళ్లు దాటిన రైతులకు పింఛన్ల మంజూరు అని చెప్పి మోసం చెయ్యాలి.
వ్యవసాయ రంగం లో ఉత్పత్తులు పెంచుతాం అని చెప్పి మోసం చెయ్యాలి.
ఆదానీ, నీరవ్ లాంటి బంది పోట్లకు లోన్స్ ఇవ్వాలి వాళ్లు దేశాలు దాటి పోవడానికి అప్పులు ఇవ్వాలి.
పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గిస్తం అని డబుల్ సెంచరీ దాకా పెంచాలి.
మూడు రూపాయలు గ్యాస్ ధర తగ్గించి ఆ వెంటెనే యాబై రూపాయిలు పెంచేయ్యాలి.
మత కలహాలు సృష్టించాలి, అల్లర్లు రేపాలి.
హిందువులు మాత్రమే ఇక్కడ బతకాలి అని హామీ ఇవ్వాలి .
రామ మందిరం నిర్మించాలి పేదల ఇళ్ళకు బుల్డోజర్ పంపాలి.
ఓ యబ్బ శానా సేయ్యాలి లే మీకు ఇంకా తెలిసినట్టు లేదు సార్ లే
ఇంకా ఎదగాలి రాహుల్ సార్ మీరు మీరు ప్రేమను పంచాలి అనుకోవడం ముర్కత్వం ఇక్కడ హింసను ప్రేరేపిస్తే కానీ పనులు అవ్వవు
బార్డర్ లో అప్పుడప్పుడు సర్జరీకల్ స్ట్రైక్ కూడా చేస్తుండాలి
చాలా ఉండయి సార్ ఇలాంటివి.
కేవలం కన్నీళ్లు తుడిస్తే సరిపోదు కన్నీళ్లను సృష్టించే క్రూరత్వం కూడా మీలో ఉండాలి సార్.
Hundreds of salutes to the founder of Hind Swaraj, protector of Dharma Dhawaj, Chhatrapati Shivaji Maharaj ji on his birth anniversary.
His struggle against tyranny, dedication towards Maa Bharti and ideas inspired by public welfare always inspire us.
Just a small remainder !!
List of 28 people who looted money from Indian banks:-
1) Vijay Mallya
2) Mehul Choksi
3) Nirav Modi
4) Nishan Modi
5) Pushpesh Baidya
6) Ashish Jobanputra
7) Sunny Kalra
8 ) Aarti Kalra
9) Sanjay Kalra
10) Varsha Kalra
11) Sudhir Kalra
12) Jatin Mehta
13) Umesh Parikh
14) Kamlesh Parikh
15) Nilesh Parikh
16) Vinay Mittal
17) Eklavya Garg
18) Chetan Jayantilal
19) Nitin Jayantilal
20) Deepti Chetan
21) Saviya Seth
22) Rajeev Goyal
23) Alka Goyal
24) Lalit Modi
25) Ritesh Jain
26) HiteshNagendrbhai Patel
27) Mayuriben Patel
28) Ashish Suresh Bhai
The total amount looted is Rs.10,00,000 crores
Something special -
None of them are pakistani
None of them is a Muslim,
None of them are Khalistani,
None of them are Sikhs,
None of them are Farmers
One special thing Except Vijay Mallya, rest all are from Gujarat & all self proclaimed upper caste !!
Congratulations Telangana Youth Congress For Your Struggle in Achieving Your Demands in Telangana State police recruitment Board as Board Took Decesion To Implement Highcourt Orders by Adding 7 Marks To Candidates
from Telangana NSUI
ప్రైవేట్ స్కూళ్ళను రద్దు చేయటమే పరిష్కారం!
ఆకునూరి మురళి,IAS
నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు నుండి పది పాఠశాలలు పెట్టి మిగతా చిన్న గ్రామాలకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలల సంఖ్య తక్కువై, సౌకర్యాలు మెరుగై విద్యాప్రమాణాలను పెంపొందుతాయి.
భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రభుత్వమే అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. ఏ దేశంలో అయినా పేదరికం పోయిందంటే, బాగా అభివృద్ధి జరిగిందంటే దానికి పునాది పాఠశాల విద్య, కాలేజి విద్య, విశ్వవిద్యాలయ విద్య అనేది చారిత్రక సత్యం. కానీ మన దేశంలో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టులకిచ్చే ప్రాజెక్టు పనుల మీద ఉన్నంత శ్రద్ధ పిల్లలకు నాణ్యత కల్గిన చదువు చెప్పించడం మీద పెట్టలేకపోతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎన్నికలకు అవసరమైన డబ్బు సమకూరుస్తాయి. సర్కారు బడుల మీద పెట్టే పెట్టుబడులు డబ్బులు రాల్చవు కదా! అందుకే రాజకీయ నాయకులకు విద్య మీద సమయం వెచ్చించడం శుద్ధ దండగ అనిపిస్తుంది. అయితే, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అందరికీ నాణ్యమైన విద్య అందించడం మనకు అసాధ్యమేమీ కాదు. ఎలానో చూద్దాం. నేను కలెక్టర్గా పని చేసిన ఒక జిల్లాలో ప్రైవేట్ విద్య, ప్రభుత్వ విద్య ఎలా ఉందో విశ్లేషించి చెబుతాను. జిల్లాలో వున్న ఒక ప్రైవేట్ బడిలో ప్రతి 38 మంది విద్యార్థులకు ఒక టీచరు వుంటే, ఆ జిల్లాలో ప్రభుత్వ బడులలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ వున్నారు. ప్రైవేట్ యాజమాన్యం ప్రతీ విద్యార్థి మీద సగటున ప్రతి సంవత్సరం రూ.6,200 ఖర్చు పెట్టి (ప్రైవేట్ యాజమాన్యం తల్లిదండ్రుల నుండి ఎంత మొత్తం రాబడుతున్నది అనేది వేరే విషయం) 86 శాతం విద్యార్థులకు నాణ్యతలో ‘ఏ’ గ్రేడ్లో తీర్చి దిద్దగలిగితే, మన సర్కారు బడులలో ప్రభుత్వం సగటున విద్యార్థికి ప్రతీ సంవత్సరం రూ.35,000- ఖర్చు పెట్టినా 67శాతం విద్యార్థులు ‘సీ’ గ్రేడు కంటే దాటలేకపోతున్నారు. ప్రైవేట్ యాజమాన్యం ఒక టీచరుకు నెలకు రూ.5,000 -నుండి రూ.20,000 వరకు (సబ్జెక్టును బట్టి) చెల్లిస్తుంటే ప్రభుత్వం నెలకు ఒక టీచరుకు రూ.35000 నుండి రూ.1,20,000వరకు చెల్లిస్తుంది. మరి, లోపం ఎక్కడ వుంది? ప్రభుత్వ పరిపాలనలోనే అని చెప్పక తప్పదు.
ఇదే జిల్లాలలో (వెనకబడిన జిల్లా) ఒక మండలంలో పరిస్థితి విశ్లేషిస్తే నాలుగు పెద్ద గ్రామాలలో వున్న ప్రైవేట్ బడులలో 4500 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే అదే మండలంలో 36 గ్రామాలలో వున్న ప్రభుత్వ బడులలో 1400 మంది చదువుతున్నారు. ఆ మండలంలో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పులు చేసి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి రూ.15,000 నుండి రూ. 30,000 వరకు ఫీజులు కడుతున్నారు. మిగతా మధ్యతరగతి కుటుంబాలు, ఒక మోతాదులో వున్న పెద్ద రైతులు వారి కుటుంబాలను పెద్ద పట్టణాలలో పెట్టి, పిల్లలను ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లలో చదివించుకుంటున్నారు. ‘ప్రభుత్వ బడులలో చదివించాలంటే నామోషీగా అనిపిస్తుంది’ అని ఒక గ్రామంలో తల్లిదండ్రులు నాతో అన్నారు. పక్క ఇంటి వాళ్ల పిల్లలు టిప్ టాప్గా తయారై టై, బూట్లు వేసుకొని మండల కేంద్రంలోని ప్రైవేట్ బడికి వ్యాన్లో పోతుంటే మా పిల్లలను దీనావస్థలోవున్న ఊళ్లోని ప్రభుత్వ బడికి ఎలా పంపించాలని వారు వాపోయారు. ఇటీవలి కాలంలో వాట్సాప్లో ఒక ‘బొమ్మ’ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రైవేట్ బడి భవనం బ్రహ్మాండంగా వుంటుంది కాని ప్రైవేట్ టీచరు ఒక పెంకుటింటిలో నివసిస్తుంటారు. అదే ప్రభుత్వ బడి విషయానికి వస్తే ప్రభుత్వ బడి భవనం అధ్వాన్న స్థితిలో వుంటుంది. కాని ప్రభుత్వ టీచరు ఇల్లు జిల్లా ముఖ్య పట్టణంలో బ్రహ్మాండంగా వుంటుంది.
పరిస్థితిని అర్థం చేసుకోవడానికి చాలా చక్కని ఉదాహరణ అది. మరో సంఘటన– నేను 16 సంవత్సరాల క్రితం చైనాకు వెళ్ళినప్పుడు గ్రామాలలో నాకు కనిపించిన దృశ్యాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అక్కడ గ్రామంలో ఆధునికమైన భవనంలో ప్రభుత్వ బడులు, ప్రభుత్వం కట్టించిన భవనాలలో టీచర్లు నివాసం వుంటారు. అక్కడి ప్రభుత్వం 1950లలో ప్రాథమిక విద్య మీద పెట్టిన పెట్టుబడి, శ్రద్ధ వల్లనే ఈ రోజు చైనా ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా భాసిల్లుతోంది. ‘మీరు ప్రభుత్వ బడులకు మీ పిల్లలను ఎందుకు పంపించరు?’ అని నేను చాలా గ్రామాలలో తల్లిదండ్రులను అడిగితే వారు నాకు ఈ విషయాలను చెబుతుండేవారు: ఇంగ్లీషు మీడియం లేదు; మరుగు దొడ్లు, శుభ్రమైన తాగు నీరు, తరగతి గదిలో ఫర్నీచర్ వంటి కనీస సౌకర్యాలు ఉండవు; బోధనలో నాణ్యత వుండదు అన్నారు. అంతేకాదు, ఎల్కేజీ, యూకేజీలు లేకపోవడాన్నీ వారు ఎత్తి చూపారు. ఒక ప్రైవేట్ బడి యజమాని ఎవరు అంటే కృష్ణా రెడ్డి అనో, శ్రీనివాస్ రావు అనో (ఉదాహరణకు) ఒక పేరు చెబుతారు. అదే మీ వూరిలో వున్న సర్కార్ బడి యజమాని ఎవరు అంటే ప్రభుత్వం అని చెబుతారు.
ఇక్కడ సమస్యల్లా ఏమిటయ్యా అంటే? అదే కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ రావు బడులలో విద్యా నాణ్యతకు సంబంధించి, బడిలోని సౌకర్యాలకు సంబంధించి తీసుకునే చర్యలు మనకు ప్రభుత్వ బడులలో కానరావు. అక్కడ ఉపాధ్యాయులు స్కూలు యజమానులకు జవాబుదారీగా వుంటారు. మరి ప్రభుత్వ బడుల ఉపాధ్యాయులు ఎవరికి జవాబుదారీగా వుంటారు అనేదే పెద్ద ప్రశ్న. కొంత మంది అనొచ్చు వారు ప్రభుత్వానికి జవాబుదారీతనం వహించాలి అని, కానీ ఇక్కడ రెండు ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఒకటి, విద్యకు సంబంధించినంత వరకు ప్రభుత్వం కనపడని ఒక విచిత్ర వ్యవస్థ. రెండు, ప్రభుత్వానికి ఉపాధ్యాయులు భయపడుతున్నారా? లేక, ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు భయపడుతున్నాయా? అన్నది. దీనికి పరిష్కార మార్గంగా తల్లిదండ్రులను సమీకరించి కమిటీగా ఏర్పరచి ఆ కమిటీలను పటిష్ఠ పరిచి వారికి బడి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించి ప్రతి తల్లి/ తండ్రి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు (రెండు విడతలలో) స్కూల్ కార్పస్ ఫండ్ కింద కట్టించగల్గితే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులను ప్రశ్నించే అధికారం వస్తుంది. విద్య నాణ్యతను సమీక్ష చేసుకునే సామర్థ్యం సహజంగా వస్తుంది. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రభుత్వ బడులు బాగుపడవు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి తల్లిదండ్రుల కమిటీ ద్వారానే ఖర్చు పెట్టించగలిగితే పనుల నాణ్యత, వేగం పెరుగుతుంది. పాత తరంలో ప్రైవేట్ బడులు లేని కాలంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ బడులలో నాణ్యత, ఉపాధ్యాయులలో దృఢ సంకల్పం బాగా కనపడేవి. అప్పుడు గ్రామంలోని మోతుబరులు, అక్కడే నివసించే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వారి పిల్లలను ప్రభుత్వ బడులలోనే చదివించే వాళ్ళు. వారు శ్రద్ధగా బడిలో జరిగే కార్యక్రమాల నాణ్యతను పరిశీలించేవారు. ఉపాధ్యాయులు జవాబుదారీగా ఉండేవారు. ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి (గ్రామ పంచాయితీ కార్యదర్శితో సహా) గ్రామంలో నివసించడం లేదు (అంగన్వాడి టీచరు తప్ప). చాలా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు కూడా నివసించడం లేదు. పెద్ద రైతులు, ప్రజా ప్రతినిధులు వారి కుటుంబాలను పట్టణాలలో పెడుతున్నారు. పేద కుటుంబాలు మాత్రమే వారి పిల్లలను ప్రభుత్వ బడులలో చదివిస్తున్నాయి. వారికి ఉపాధ్యాయులను ప్రశ్నించే సామర్థ్యం గాని, వారి పిల్లలకు సంబంధించి చదువును పరిశీలించే జ్ఞానంగాని లేవు.
అమెరికాలోనూ, యూరప్ దేశాలలోనూ ‘స్కూల్ డిస్ట్రిక్ట్’ అనే విధానం వుంటుంది. అంటే ఆవాసంలోని పిల్లలందరూ ప్రభుత్వ బడులలో విధిగా చదివించాలి. అక్కడ రెసిడెన్షియల్ స్కూళ్లు చాలా తక్కువగా వుంటాయి. మన ఊరికి దగ్గరలోనే మంచి స్కూల్ ఉన్నట్లయితే దూరంగా వున్న గురుకుల పాఠశాలలకు (ప్రైవేట్ కార్పొరేట్, ప్రభుత్వం.. ఏదైనా కావొచ్చు) పిల్లలను పంపాల్సిన అవసరం వుండదు కదా! నాణ్యమైన విద్యకు ఖరీదైన గురుకుల పాఠశాలలు పరిష్కారమే కాదు. గురుకుల పాఠశాలలో చదివే పిల్లలు వారి బాల్య హక్కులను, తల్లిదండ్రులు పిల్లలతో గడపాల్సిన సంతోష కాలాన్ని కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని తరగతులకు ఇంగ్లీషు మీడియంను తక్షణమే (10వ తరగతి తెలుగు మీడియం తప్ప) ప్రవేశ పెట్టవలసిన అవసరం ఎంతైనా వుంది. ఇక్కడ చర్చించిన విషయాలను, మన సమాజ పరిస్థితులను, రాజకీయ వ్యవస్థను, కుల వ్యవస్థను పరిశీలిస్తే నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది.
అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలు/ మనుమరాళ్ళు మంత్రుల పిల్లలు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు నుండి పది పాఠశాలలుపెట్టి మిగతా చిన్న గ్రామాలకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలల సంఖ్య తక్కువై మంచి సౌకర్యాలు, మెరుగైన సమీక్షల ద్వారా విద్య ప్రమాణాలను పెంపొందించుకోవచ్చు. అన్ని కులాల విద్యార్థులు ఒకటే బడికి పోవడం ద్వారా విద్యార్థుల మధ్య సౌభ్రాతృత్వం, సుహృద్భావం ఏర్పడుతుంది. కుల వ్యవస్థ కూడా బలహీన పడటానికి అవకాశం ఏర్పడుతుంది. నాణ్యమైన విద్య అందించే మానవ వనరులు, సాంకేతికత, ఆర్థిక వనరులు మన దగ్గర ముఖ్యంగా మన రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నాయి. కావాల్సిందల్లా.. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా అందించాలి అనే నిబద్ధత ప్రభుత్వాలకు ఉండడమే! ఈ విషయంలో సర్కారు చిత్తశుద్ధి చూపితే రాష్ట్రంలో, దేశంలో పేదరికం లేకుండా చేయొచ్చు. ఒక లౌకిక సమాజాన్ని, , బంగారు భారతాన్ని నిర్మించవచ్చు.
- ఆకునూరి మురళి, ఐ.ఎ.ఎస్
(ఒక పౌరుడిగా)
*Wishing everyone a bright & beautiful Sankranti! May this festive occasion bring you joy & happiness, and take your dreams & aspirations to greater heights!*
*Happy Sankranti to One & All!!*
*మీకు మీ బంధు మిత్రులకు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు*
*Regards:*
*SWAMY B2R*
*Telangana State NSUI Vice President (elected)*
అతని తల్లిని బార్ డాన్సర్ అని అసత్య ప్రచారం
చేయించి మీరు అవమానించి మీరు పాతాళంలోకి
దిగజారిపోయారు.అతనేమో మీ తల్లి గారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్ధించి ఆకాశంలో నిలబడ్డాడు.
ప్రేమకూ ద్వేషానికి ఉన్న తేడా ఇదే పాతాళంలోకి దిగజారటానికీ ఆకాశంలో నిలబడటానికీ ఉన్న తేడా ఇదే ద్వేషించటానికి దిగజారితే సరిపోతుంది
ప్రేమించాలంటే మాత్రం ఆకాశం అంత హృదయం ఉండాలి.
ఈ దేశంలో నాటిన విద్వేషాన్ని ఈ ప్రేమ మాత్రమే తరిమేస్తుంది.ఎంత పెద్ద మూర్ఖుడు ఐనా సరే ఈ ప్రేమకి కచ్చితంగా మారుతాడు.మనిషి పుట్టుక పుట్టిన ప్రతీ మనిషినీ మళ్లీ మనిషిగా మార్చే శక్తి ఒక్క ప్రేమకి మాత్రమే ఉంది,ఆ ప్రేమ రాహుల్ గాంధీ దగ్గర ఈ దేశం అంత ఉంది.
అది ఈ దేశాన్ని కచ్చితంగా మార్చేస్తుంది
కాంగ్రెస్ పార్టీ వార్ రూం పై పోలీసుల దాడిని నిరసిస్తు ఈరోజు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నా కార్యక్రమన్ని చేపట్టడానికి వెళ్తున్న NSUI రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి
(స్వామి) ని తన ఇంటి దగ్గర ప్రివెంటివ్ (PREVENTIVE ARREST) అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
NSUI State Vice President Venkataswamy is going to take up dharna program in front of Hyderabad Police Commissionerate today on the call of Telangana Congress Party, protesting the police attack on Congress party war room.
(Swami) was arrested by the Jubilee Hills police near his house
వైయస్ షర్మిల క్రిస్టియన్ మరియు ఎస్సీ కులాల ఓట్లను పొందడం లేదా విభజించడం
రూ. ప్రవీణ్ కుమార్ SC ఓట్లను పొందడం లేదా విభజించడం (తెలంగాణలో sc లు 18%) మరియు స్వల్పంగా ST కుల ఓట్లు మరియు స్వేరోలు ప్రధానంగా
ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఏఐఎంఐఎం గరిష్ట లాభం
(మైనారిటీలు దాదాపు 10% నుండి 22%)
వాహ్..! తాత ఏ ఆట 🙏
TRS నాయకులు పెట్టినటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఈ రోజు కోర్టులో వాయిదాకు హాజరైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు *శివకుమార్ గారు మరియు స్వామి NSUI Telangana State Vice President
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Website
Address
Hyderabad
Hyderabad, 500079
నీ వెనుక ఏముంది.. ముందేముంది..అనేది నీకనవసరం.. నీలో ఏముంది అనేది ముఖ్యం...
Ramachandra Puram
Hyderabad
నిస్వార్ధంగా సేవ చేస్తే విజయం దానంతట అదే వరిస్తుంది �
Hyderabad
SAAB KA SAAT SAAB KA VIKAS BJP MiNORTIY MORCHA GOLCONDA DIST SECRETARY
Hyderabad
Member of Bharatiya Janata Party (BJP) |Khairatabad (Assembly Constituency),