Anam Vijaykumar Reddy
Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat
🇮🇳 'జై జవాన్ జై కిసాన్' నినాదాన్ని ఎగురవేసిన మాజీ ప్రధాని "భారతరత్న" శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా వారికి వినయపూర్వకమైన నివాళులు.🙏🏻
#लाल_बहादुर_शास्त्री
ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల పంచాయితీ మన్నవరపాడు, గోటూవారి కండ్రిగ గ్రామాలలో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు, విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, నెల్లూరు రూరల్ మండలం జెసిఎస్ కన్వీనర్ శ్రీ చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ మండలం ఎంపిపి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు, అధికారులు పాల్గొనడం జరిగింది.
ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల పంచాయితీ నందు సేవ జ్యోతి కాలనీ, అప్పయ్యకండ్రిగ కాలనీ, సిద్దవరప్పాడు గ్రామాలలో అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు, విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, నెల్లూరు రూరల్ మండలం ఎంపిపి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు, అధికారులు పాల్గొనడం జరిగింది.
ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి గారు క్రిస్మస్ పర్వదిన పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని 32,33 డివిజన్ వెంగళరావు నగర్ పార్క్ సెంటర్ నందు సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ మెంబర్ డా స్వర్ణ వెంకయ్య గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం మరియు వస్త్ర దానం కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు, విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది.
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, మరియు ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు నెల్లూరులోని సర్వోదయ కాలేజ్ గ్రౌండ్ నుండి VRC సెంటర్ వద్ద గల డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం వరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన
*“ఆడుదాం ఆంధ్ర ”* కార్యక్రమానికి మద్దతుగా నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం ఆధ్వర్యంలో *“మారథాన్ వాక్ ”* కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు, విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకనాథ్ గారు, నగర డిప్యూటీ మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు, ఇతర వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు, క్రీడాకారులు విద్యార్థులు యువకులు పాల్గొనడం జరిగింది.
ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని, నెల్లూరు రూరల్ మండలం ములుముడి గ్రామం నందు అభివృద్ధి నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగినది.
*********************************
ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, నెల్లూరు రూరల్ మండలం జే సి ఎస్ కోఆర్డినేటర్ శ్రీ చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ మండలం ఎంపిపిశ్రీ విజయ్ కుమార్ గారు, క్లస్టర్ ఇన్చార్జిలు, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామస్తులు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు,అధికారులు,సచివాలయం సిబ్బంది, కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారథులు పాల్గొనడం జరిగింది.
ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు..
Greetings on the auspicious occasion of Vaikunta Ekadashi.
May the blessings of Lord Narayana grace us with prosperity, love and happiness.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని, కల్లూరుపల్లి లోని RDT కాలనీ నందు "మిచౌంగ్" తుఫాన్ వలన నష్టపోయిన గిరిజన కుటుంబాలకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ సహకారాలతో ప్రతి ఒక్క కుటుంబానికి 2500 రూపాయలు మరియు 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ నూనె ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు, విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు గ్రామస్తులు, అధికారులు పాల్గొనడం జరిగింది.
ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్ వావిలేటుపాడు నందు 50 లక్షల రూపాయలతో అభివృద్ధి నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగినది.
*********************************
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు,నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, క్లస్టర్ ఇన్చార్జిలు, ఇతర డివిజన్ కార్పొరేటర్లు, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయం సిబ్బంది, కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారథులు పాల్గొనడం జరిగింది.
ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, నెల్లూరు రూరల్ మండలం, కొండ్లపూడి గ్రామం గిరిజన కాలనీ నందు "మిచౌంగ్" తుఫాన్ వలన నష్టపోయిన గిరిజన కుటుంబాలకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ సహకారాలతో ప్రతి ఒక్క కుటుంబానికి 2500 రూపాయలు మరియు 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ నూనె ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, నెల్లూరు రూరల్ మండలం జేసిఎస్ కో-ఆర్డినేటర్ శ్రీ చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు గ్రామస్తులు, అధికారులు పాల్గొనడం జరిగింది.
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు మరియు ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు మహా రుద్రాభిషేకం, పూజా కార్యక్రమం మరియు వనభోజనాల కార్యక్రమాలలో జిల్లా ప్రజా పరిషత్ సిబ్బందితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ కార్యాలయం నందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
🔹నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్ పరిధిలోని చింతారెడ్డిపాలెం నందు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు
🔹పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు నాణ్యమైన భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు..
🔹సహాయక చర్యలు చేపట్టాలని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ముందు జాగ్రత్తలు తీసుకున్న జగనన్న ప్రభుత్వం.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగనివ్వలేదు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే క్యాంపులకి తరలించడంతో పాటు అక్కడ వారికి భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. దాంతో సీఎం YS Jagan Mohan Reddy గారికి బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
*జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సోమశిల, కండలేరు, సంగం, నెల్లూరు పెన్నా బ్యారేజ్ లలో నీటి నిల్వలు, రైతులకు సాగునీరు విడుదలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఎంపీ శ్రీ అదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు ప్రత్యేక భేటీ*
............................
👉 జలవనుల శాఖ అధికారులతో చర్చించి నెల్లూరు, సంగం బ్యారేజ్ లలో సర్ప్లస్స్ వాటర్ ను కనుపూరు కాలువ ఆయకట్టుకు రెండు టీఎంసీలు సాగునీరు విడుదలకు నిర్ణయం
👉 సాగునీటి సలహా మండలి సమావేశంలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయం తీసుకున్నాం... వరుణుడి దయతో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నందున రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తాం
👉 రైతుకు అన్ని విధాల మేలు చేయడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం
‘ఆడుదాం–ఆంధ్ర’ పేరుతో దేశంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
43 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ నిమిత్తం ప్రభుత్వం ఈనెల 27 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వారీగా క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది.
https://aadudamandhra.ap.gov.in/
‘ఆడుదాం–ఆంధ్ర’ పేరుతో దేశంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
43 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ నిమిత్తం ప్రభుత్వం ఈనెల 27 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వారీగా క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది.
https://aadudamandhra.ap.gov.in/
ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, నెల్లూరు రూరల్ మండలం , పెనుబర్తి గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే.... అనే కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
*********************************
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు, విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు మండల అధ్యక్షులు శ్రీ పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎంపీపీ శ్రీ విజయ్ కుమార్ గారు, ,సర్పంచులు, ఉపసర్పంచులు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 27వ డివిజన్ నందు సీసీ రోడ్లు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగినది.
*********************************
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు,నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, 27వ డివిజన్ ఇంఛార్జిలు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి గారు, సన్నపురెడ్డి సుబ్బారెడ్డి గారు, ఇతర డివిజన్ కార్పొరేటర్లు, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 18వ డివిజన్ హరనాధపురం,4వ స్ట్రీట్ నందు సీసీ రోడ్లు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగినది.
*********************************
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు,నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, 18వ డివిజన్ కార్పొరేటర్ అశోక్ కుమార్ గారు, ఇతర డివిజన్ కార్పొరేటర్లు, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.
ఎన్.డి.సి.సి.బి మాజీ చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు నెల్లూరులోని జి.పి.ఆర్ గ్రాండ్ కళ్యాణమండపం నందు నెల్లూరు (AMC) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం కార్యక్రమంలో గౌరవ వ్యవసాయ శాఖా మంత్రివర్యులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ నియోజవర్గ ఇన్చార్జ్ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారు, కార్పొరేటర్లు, వై.ఎస్.ఆర్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 29వ డివిజన్ ఆనం వెంకట్ రెడ్డి నగర్ నందు సీసీ డ్రైన్లు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు నెల్లూరు రూరల్ ఇన్చార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి గారు పాల్గొనడం జరిగినది.
**************************
ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, 29వ డివిజన్ కార్పొరేటర్ సత్తార్ గారు, ఇతర డివిజన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మన భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి జయంతి సందర్భంగా..చిన్నారులందరికీ " బాలల దినోత్సవ " శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
మాజీ ఎన్.డి.సి.సి.బి చైర్మన్ శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు (ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే...)“వై ఎపి నీడ్స్ జగన్”మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది.
వరుసగా ఐదో ఏడాది, రెండో విడతగా వైయస్ఆర్ రైతు భరోసా...
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Telephone
Address
Nellore
524003
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314
Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.