Vemireddy Prabhakar Reddy
A leader who strongly believes & walks the words of Mother Teresa - "It’s not how much we give but how much love we put into giving."
Only a few people making their way into the world look back on the real meaning of living, as the world cleverly ambushes them to go blind to the suffering and hung-up by the arrogance of the riches and the highness of the plenty. A rarity in the creed of the rich is the one who is solidly grounded in the earth, never giving oneself to the sky-kissing wings of pride, but bent on turning the earth
పేదల సంక్షేమమే సీఎం చంద్రబాబు ధ్యేయం - వేమిరెడ్డి
- కల్లూరుపల్లి లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారితో కలిసి పింఛన్లు అందజేత
- ఇంటింటికి తిరిగి ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లు అందించిన కోటంరెడ్డి, విపిఆర్
పండుగల ప్రారంభమైన పింఛన్ల పంపిణీ - వేమిరెడ్డి దంపతులు
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛనును 3 వేల నుంచి 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. కోవూరు నియోకవర్గం బుచ్చిరెడ్డిపాల్లెం, ఖాజా నగర్లోఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఆమె ప్రారంభించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు నాయుడు - వేమిరెడ్డి దంపతులు
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛనును 3 వేల నుంచి 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కోవూరు ఎంఎల్ఏ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. కోవూరు నియోకవర్గం పోతిరెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల చిత్రపటాలకు లబ్ధిదారులతో పాలాభిషేకం నిర్వహించారు.
పండుగలా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ
- నెల్లూరు సిటీ పరిధిలోని యలమల వారిదిన్నెలో పింఛన్లు అందించిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ
- సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు, సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు
జిల్లాలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది ఉదయం 6 గంటల నుంచే పింఛనుదారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని యలమల వారి దిన్నెలో పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించారు. ఇంటి వద్దకే వెళ్లి పెరిగిన పెన్షన్ అమౌంట్ను లబ్ధిదారులకు అందించారు. వృద్ధులకు, వితంతువులకు 4000 తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన 3000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలను అందించారు. దివ్యాంగులకు 6000 పెన్షన్ అందించి వారిలో సంతోషం నింపారు.
ఆత్మకూరులో ఘనంగా పింఛన్ల పంపిణీ
- ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం
- లబ్ధిదారులకు పింఛను అందించిన నేతలు
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డిగారు ఆత్మకూరు మండలంలోని బట్టేపాడులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులకు 4 వేల పింఛను, దివ్యాంగులకు 6 వేల పింఛను పంపిణీ చేశారు. లబ్ధిదారులను కలిసి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్టం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ ధన్యవాదాలు తెలపాలన్నారు. ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందరూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే సీఎం చంద్రబాబు ధ్యేయం - వేమిరెడ్డి
- కల్లూరుపల్లి లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారితో కలిసి పింఛన్లు అందజేత
- ఇంటింటికి తిరిగి ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లు అందించిన కోటంరెడ్డి, విపిఆర్
ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పనిచేస్తున్నారని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరు పల్లి హౌసింగ్ హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ... ఇచ్చిన మాట మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు 3000 నుంచి 4000 కి పెంచి అందిస్తున్నారన్నారు. జగన్ అసమర్థ విధానాలతో రాష్ట్రం దివాలా తీసిందని, అయినా ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి ఎన్నికల హామీ మేరకు పింఛన్లు అందిస్తున్నారన్నారు. 24వ డివిజన్ ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దత్తత తీసుకున్నారని చెప్పారు.
అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. పింఛనుదారులకు ఒకేసారి 7000 అందించడం గొప్ప విషయం అన్నారు. గత ప్రభుత్వహయాంలో పేరుకే 1 వ తేదీ పింఛను అని, కానీ అది అందేసరికి ఐదారు రోజులు పట్టేదన్నారు. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతల స్వీకరించిన వెంటనే వృద్ధాప్య పించనును 3 వేల నుంచి 4 వేలు, దివ్యాంగ పింఛను 6 వేలకు పెంచి వారికి ఆదుకుంటున్నారన్నారు. పేదల కళ్లలో ఆనందం చూడటమే ఆయన ధ్యేయమని వివరించారు.
పండుగల ప్రారంభమైన పింఛన్ల పంపిణీ - వేమిరెడ్డి దంపతులు
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛనును 3 వేల నుంచి 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. కోవూరు నియోకవర్గం బుచ్చిరెడ్డిపాల్లెం, ఖాజా నగర్లోఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఆమె ప్రారంభించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు నాయుడు - వేమిరెడ్డి దంపతులు
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛనును 3 వేల నుంచి 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కోవూరు ఎంఎల్ఏ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. కోవూరు నియోకవర్గం పోతిరెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల చిత్రపటాలకు లబ్ధిదారులతో పాలాభిషేకం నిర్వహించారు.
పండుగలా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ
- నెల్లూరు సిటీ పరిధిలోని యలమల వారిదిన్నెలో పింఛన్లు అందించిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ
- సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు, సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు
జిల్లాలో పింఛన్ల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది ఉదయం 6 గంటల నుంచే పింఛనుదారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని యలమల వారి దిన్నెలో పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించారు. ఇంటి వద్దకే వెళ్లి పెరిగిన పెన్షన్ అమౌంట్ను లబ్ధిదారులకు అందించారు. వృద్ధులకు, వితంతువులకు 4000 తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన 3000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలను అందించారు. దివ్యాంగులకు 6000 పెన్షన్ అందించి వారిలో సంతోషం నింపారు.
Bharosa Pension
జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్... లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛను...
𝑵𝑻𝑹 𝑩𝒉𝒂𝒓𝒐𝒔𝒂 𝑷𝒆𝒏𝒔𝒊𝒐𝒏 𝐃𝐞𝐥𝐢𝐯𝐞𝐫𝐞𝐝 𝐭𝐨 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐢𝐞𝐬 𝐚𝐭 𝐇𝐨𝐦𝐞𝐬 𝐨𝐧 𝐉𝐮𝐥𝐲 𝟏
On July 1, social pension beneficiaries will receive their pensions directly at their homes. This initiative aims to provide convenience and ensure timely delivery of pensions to the elderly and needy individuals.
నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు గూడూరు నియోజకవర్గం కోట మండల కేంద్రంలోని కోటమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కోటమ్మ ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లను ఆలయ అర్చకులు పూర్ణకుభంతో స్వాగతం పలికి విశేష పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. వేమిరెడ్డి దంపతులు కోటమ్మ అమ్మవారి ఆలయానికి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక టిడిపి నాయకులు మరియు విపిఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొన్నారు. వేమిరెడ్డి దంపతులతో కోవూరు నియోజకవర్గ టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, అడపాల శ్రీనివాసులు రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వచనాలు అందుకున్నారు.
బులియన్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలోని ఆయన నివాసానికి వచ్చిన సభ్యులు.. ఎంపీగారిని సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎంపీగారితో భేటీ అయి గోల్డ్ బులియన్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆయన.. తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
పండుగలా పింఛన్ల పంపిణీ - ఎంపీ వేమిరెడ్డి
- ప్రతి ఒక్కరూ ఈ క్రతువులో భాగం కావాలి
- సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన మాట తప్పలేదు - మంత్రి నారాయణ
- నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో రేపు పింఛన్ల పంపిణీపై సమీక్ష
- పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ ధర్రెడ్డిగారు
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉండాలని నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగారు ఆకాంక్షించారు. గతంలో పేరుకు ఒకటో తేది పెన్షన్ల పంపిణి అని చెప్పడమే కానీ నాలుగు అయిదు రోజుల పాటు సాగేదన్నారు. ఆదివారం రాష్ట్ర పురపాలక శాఖామంత్రి శ్రీ పొంగూరు నారాయణగారు, రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగారితో కలసి నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో పింఛన్ల పంపిణీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు పాల్గొని అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖమంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయినా...ప్రజలకి ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఫించన్ల పంపిణీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా... కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని...అధికారులకు నారాయణ సూచించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 3వేల ఫించనుని రూ. 4వేలు...దివ్యాంగులకి 3వేలు నుంచి 6వేలు చేస్తామని...హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు జులై 1వతేదీన లబ్ధిదారులందరికి ఫించను ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి అన్నీ జిల్లాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారన్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఫించన్ల కోసం సుమారు 8వేల మంది ఉద్యోగుల్ని నియమించామన్నారు. ఇందుకు అధికారులందరిని ఆయన అభినందించారు.
అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉండాలని ఆకాంక్షించారు. గతంలో పేరుకు ఒకటో తేది పెన్షన్ల పంపిణి అని చెప్పడమే కానీ నాలుగు అయిదు రోజుల పాటు సాగేదన్నారు. పెన్షన్ల పంపిణీని ఒక్క రోజులోనే పూర్తి చేసి లబ్ది దారులకు డబ్బులు అందేలా అధికార యంత్రాగాన్ని సన్నద్ధం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంపీగారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పంపిణీ ప్రక్రియలో అధికారులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
అనంతరం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు పంపిన లేఖతో పింఛన్లను పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ వేగంగా పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి చేర్చాలని కోరారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివారెడ్డి, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బారాషహీద్ దర్గా ఫెస్టివల్ కాంట్రాక్టర్ల బృందం యువ నాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మాన్యశ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లను మర్యాదపూర్వకంగా కలిసారు. వేమిరెడ్డి దంపతులకు మహాత్మాగాంధీ జ్ఞ్యాపిక బహుకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా బారాషహీద్ దర్గాలో జరిగే గంద్మహోత్సవంలో పాల్గొనవలసినదిగా వేమిరెడ్డి దంపతులను ఆహ్వానించారు.వేమిరెడ్డి దంపతులను కలిసిన వారిలో ఫజల్, జమీర్, ముజ్జు, జహీర్ తదితర ముస్లిం మైనారిటీ నేతలు వున్నారు.
ప్రగతి ఛారిటీస్ సంస్థకు వి.పి.ఆర్ విరాళం
- రూ.3 లక్షల చెక్కు అందజేసిన వేమిరెడ్డి దంపతులు
- గులాబీ పూలతో కృతజ్ఞతలు తెలిపిన చిన్నారులు
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగారు తమ ఔదార్యం చాటుకున్నారు. నెల్లూరులోని ప్రగతి ఛారిటీస్ సంస్థకు రూ.3 లక్షల విరాళం అందించి ఆదుకున్నారు. ఆదివారం ఛారిటీస్ ఇన్ఛార్జి సుబాష్ .. పలువురు చిన్నారులతో కలిసి నెల్లూరులోని వి.పి.ఆర్ నివాసంలో ఈ చెక్కును అందుకున్నారు. అనంతరం
సుబాష్ మాట్లాడుతూ.... వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు ఏటా ప్రగతి ఛారిటీస్ నిర్వహణకు 3 లక్షల రూపాయలు అందిస్తున్నారని చెప్పారు. 2012 నుంచి ఏటా ఈ విరాళం అందిస్తూ ఆదుకుంటున్నారని వివరించారు. ప్రగతి ఛారిటీస్ ద్వారా మూగ, చెముడు చిన్నారులకు చదువు అందిస్తున్నామన్నారు. అలాగే మెంటల్లీ డిజేబుల్స్ చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నట్లు వివరించారు. అలాంటి చిన్నారులున్న ప్రగతి ఛారిటీస్ కు వి.పి.ఆర్ దంపతుల ఔదార్యం మరువలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు వేమిరెడ్డి దంపతులకు గులాబీ పూలు అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రగతి ఛారిటీస్ సంస్థకు వి.పి.ఆర్ విరాళం
- రూ.3 లక్షల చెక్కు అందజేసిన వేమిరెడ్డి దంపతులు
- గులాబీ పూలతో కృతజ్ఞతలు తెలిపిన చిన్నారులు
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగారు తమ ఔదార్యం చాటుకున్నారు. నెల్లూరులోని ప్రగతి ఛారిటీస్ సంస్థకు రూ.3 లక్షల విరాళం అందించి ఆదుకున్నారు. ఆదివారం ఛారిటీస్ ఇన్ఛార్జి సుబాష్ .. పలువురు చిన్నారులతో కలిసి నెల్లూరులోని వి.పి.ఆర్ నివాసంలో ఈ చెక్కును అందుకున్నారు. అనంతరం
సుబాష్ మాట్లాడుతూ.... వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు ఏటా ప్రగతి ఛారిటీస్ నిర్వహణకు 3 లక్షల రూపాయలు అందిస్తున్నారని చెప్పారు. 2012 నుంచి ఏటా ఈ విరాళం అందిస్తూ ఆదుకుంటున్నారని వివరించారు. ప్రగతి ఛారిటీస్ ద్వారా మూగ, చెముడు చిన్నారులకు చదువు అందిస్తున్నామన్నారు. అలాగే మెంటల్లీ డిజేబుల్స్ చిన్నారుల బాగోగులు చూసుకుంటున్నట్లు వివరించారు. అలాంటి చిన్నారులున్న ప్రగతి ఛారిటీస్ కు వి.పి.ఆర్ దంపతుల ఔదార్యం మరువలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు వేమిరెడ్డి దంపతులకు గులాబీ పూలు అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.
అద్భుత విజయాన్ని అందుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు
- యావత్ దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది
- టి20 వరల్డ్ కప్ సాధించడంపై వేమిరెడ్డి దంపతుల హర్షాతిరేకాలు
టి20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత విజయాన్ని సాధించిన భారత జట్టుకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత జట్టు విజయంపై వేమిరెడ్డి దంపతులు హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు. భారత జట్టు సభ్యులు దేశాన్ని గర్వపడేలా చేశారని అన్నారు. అద్భుత పోరాట పటిమతో దేశానికి అఖండ విజయాన్ని అందించారని కొనియాడారు. బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను రాణించి దేశానికి కప్పు అందించిన మిమ్మల్ని చూసి యావత్ దేశం గర్వపడుతోందన్నారు.
ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ను కలిసిన ఎంపి వేమిరెడ్డి
నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
గురువారం సాయంత్రం పలువురు లోక్సభ ఎంపీలతో ఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.. ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ కు పుష్పగుచ్చం అందించి సత్కరించారు.
అనంతరం ఆయనతో విపిఆర్ గారు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ వేమిరెడ్డి అభినందనలు
18వ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓంబిర్లాకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో లోక్సభ స్పీకర్గా ఓంబిర్లా ఎన్నికయ్యారు. ఓం బిర్లా గారు వరుసగా రెండోసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్లోని స్పీకర్ చాంబర్లో ఓంబిర్లాను కలిసిన ఎంపీ వేమిరెడ్డి గారు... కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడుగారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిగారితో కలసి అభినందనలు తెలియజేశారు. ఎంతో అనుభవం ఉన్న ఓంబిర్లా గారు స్పీకర్గా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. సభ సజావుగా, సమర్థవంతంగా నడిపేందుకు తప్పకుండా ఆయన కృషి చేస్తారని ఆకాంక్షించారు.
ఆత్మాభిమానానికి ప్రజలు ఇచ్చిన అరుదైన గౌరవం...🙏
ప్రభాకర్రెడ్డి వేమిరెడ్డి అను నేను.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాననం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను...
ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి అను నేను...
- ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన విపిఆర్
- హర్షాతిరేకాల మధ్య సగర్వంగా సంతకం.
ప్రభాకర్రెడ్డి వేమిరెడ్డి అను నేను.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాననం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. 18వ లోక్ సభ ప్రారంభమైన నేపథ్యంలో తొలిగా ప్రొటెం స్పీకర్గా భత్రుహరి మహతబ్ గారిని ఎన్నుకోగా.. ఆయన చేత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగారు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సభలో ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు ప్రమాణ స్వీకారం చేశారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన శనివారం నిర్వహించిన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిగతా ఎంపీ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని వెంకటేశ్వర స్వామి విగ్రహం అందించి సత్కరించారు.
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులతో ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక భేటీ
- నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై సుధీర్ఘంగా చర్చ
ఉమ్మడి నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు.. శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముందుగా వేమిరెడ్డి నివాసానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు పుష్పగుచ్ఛాలు అందించి సాదరస్వాగతం పలికారు.
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణగారు, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిగారితో పాటు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిగారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగారు, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డిగారు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్గారు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీగారు, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్గారు తాడేపల్లిలోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారి నివాసంలో శనివారం ప్రత్యేకంగా భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించారు. ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టాలి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి, ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధిలో వారి సహకారం వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రజల అఖండ మెజారిటీతో తమను గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాలన సాగించాల్సి ఉందని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో వేమిరెడ్డి దంపతుల భేటీ
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిగారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారు, తనయుడు అర్జున్రెడ్డిగారు డిప్యూటీ సీఎం, రాష్ట్రమంత్రి శ్రీ పవన్ కల్యాణ్గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పవన్ కల్యాణ్గారి కార్యాలయానికి వెళ్లిన వేమిరెడ్డి దంపతులు ఆయన్ను పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీగా, ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంపై వేమిరెడ్డి దంపతులకు పవన్ కల్యాణ్ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పవన్ కల్యాణ్గారితో వేమిరెడ్డి దంపతులు ప్రత్యేకంగా భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. నెల్లూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులపై, చేయాల్సిన అభివృద్ధిపై ఇరువురు చర్చించారు.
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరు నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గౌరవ సభ అసెంబ్లీలో ప్రమాణం చేసిన శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు...
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గౌరవ సభ అసెంబ్లీలో ప్రమాణం చేసిన శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక అభినందనలు...
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కావాలి నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గౌరవ సభ అసెంబ్లీలో ప్రమాణం చేసిన శ్రీ కావ్య కృష్ణ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు...
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కోవూరు నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా గౌరవ సభ అసెంబ్లీలో ప్రమాణం చేసిన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి హృదయపూర్వక అభినందన...
నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఆత్మకూరు నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గౌరవ సభ అసెంబ్లీలో ప్రమాణం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు...
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Website
Address
Pichireddydonka, Kothur Village, Indkurpet Mandal
Nellore, 524314
Kovur Constituency YSR Congress Party Youth Wing Members and social media constituency co-convenor.
Chinthareddy Palem
Nellore, 524003
Official page of YSRCP leader Anam vijaykumar reddy. Ex.Chairperson SPSR NELLORE District Co-operat